News

News

భక్తులు మెచ్చేలా మహానంది శివరాత్రి ఏర్పాట్లు

మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం.  ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవా నందు సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం సేవాఘడ్ కు వస్తువుంటారు....
News

విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది : దత్తాత్రేయ హోసబలే

ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలే దక్షిణ అస్సాం ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలో సంఘ్ కార్య శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న రామకృష్ణ...
News

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడులో జైషే మహ్మద్‌ హస్తం : ఐక్యరాజ్యసమితి నివేదిక

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట (Red Fort) వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు (Bomb Blast) ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed)...
News

పుల్వామా దాడికి ఏడేళ్లు.. ప్రధానమంత్రి నివాళులు

పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌...
News

భూమాతను కాపాడుకోవాలి

మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం...
News

‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’ సినిమా టైటిల్‌పై సుప్రీం వ్యాఖ్య

వివాదాస్పదంగా మారిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర...
News

50 మంది మరాఠా వీరులు.. 1800 మంది మొఘల్ సైనికులను ఎలా తరిమికొట్టారు?

చరిత్రలోనే అసాధారణమైన యుద్ధం అది. కేవలం 50 మంది మరాఠా సైనికులు, 1,800 మందికి పైగా మొఘల్ సైనికులను తరిమికొట్టి సింహగఢ్ కోటను (కొండానా కోట) కైవసం చేసుకున్నారు. ఈ అద్భుత పోరాటానికి నాయకుడు మరాఠా సేనాపతి ‘తాన్హాజీ మలుసరే’. ఈ విజయం అంత...
News

‘ప్రసాద్‌’ పథకంలో మంగళగిరి ఆలయానికి అభివృద్ధికి ప్రణాళిక

ప్రసిద్ధ మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘ప్రసాద్‌’ పథకంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఈ పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకుగానూ దేవాదాయశాఖ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు....
ArticlesNews

ఆధ్యాత్మిక శిశిరం

శిశిర రుతువు చలిగాలులకు వీడ్కోలు పలుకుతూ, ప్రకృతి కొత్త చిగుళ్లు తొడిగే అద్భుత కాలం ఫాల్గుణం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఈ మాస ప్రాముఖ్యత అనన్యం. చాంద్రమాన గణన ప్రకారం చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఫాల్గుణమాసం అనే...
1 289 290 291 292 293 2,473
Page 291 of 2473