News

News

పురాతన విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లా సిరోంజ్ తహసీల్‌లోని గోపాల్‌నగర్ గ్రామంలో ఓ పురాతనమైన విష్ణువు ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భగుడిలోని పురాతనమైన విష్ణువు విగ్రహంతో పాటుగా మరికొన్ని రాతి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు ఉద్దేవపూర్వకంగానే ఈ చర్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర...
News

‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల లుకలుకలు

కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలకు ఎక్కడా లేని బాధ వ్యక్తం   చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్...
News

ఆలయాలు నాగరికతకు చిహ్నాలు : ఉపముఖ్యమంత్రి

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర...
News

ప్రాచీన ఈజిప్టుతో తమిళ వ్యాపార సంబంధాలు లభ్యం

భారత ప్రాచీన నాగరికత కాలంలో ఈజిప్టుతో జరిపిన వ్యాపార సంబంధాల గురించి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తమిళనాడుకు చెందిన ఓ వాణిజ్య యాత్రికుడికి సంబంధించిన పేరు అక్కడి పిరమిడ్స్‌లో చెక్కబడింది. అంతేకాకుండా మరికొన్ని చారిత్రక సంబంధిత విషయాలు తెలిశాయి. ప్రపంచంలోని అతికోద్ది...
News

మరో హిందూ యువకుని దారుణ హత్య

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు...
ArticlesNews

సంత్‌ సేవాలాల్‌ జయంత్యుత్సవాలు

‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. తనదైన బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. మానవాళికి...
News

భారత్ దాడులు చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది.. కీలక విషయం చెప్పిన పాక్ మాజీ వైమానిక దళ అధికారి..

తేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. పాకిస్తాన్ లోని బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు, మురిడ్కే లోని లష్కరే తోయిబా స్థావరాలను, పీఓకేలోని ఇతర ఉగ్రవాద స్థావరాలనను ధ్వంసం చేసింది. వందలాది...
News

‘బంగ్లా’ ఎన్నికల్లో హిందూ అభ్యర్థి ఘన విజయం

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హిందువులకు సంతోషాన్ని పంచే పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన హిందూ అభ్యర్థి గయేష్వర్ చంద్ర రాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన తన...
News

శివస్వాములపై లాఠీచార్జి అమానుషం : వీ హెచ్ పీ

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ గర్భగుడి సమీపంలో సాధువులు మరియు శివ స్వాములపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రంగా ఖండించింది. భక్తులపై బలప్రయోగం ప్రజాస్వామ్యానికి మచ్చగా పేర్కొంటూ, ఈ ఘటనపై స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు....
News

కృష్ణాతీరంలో పురాతన నగర శిథిలాలు

తెలంగాణాలోని నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగర శిథిలాలను గుర్తించినట్లు ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం... ‘పురావస్తు...
1 290 291 292 293 294 2,473
Page 292 of 2473