పురాతన విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లా సిరోంజ్ తహసీల్లోని గోపాల్నగర్ గ్రామంలో ఓ పురాతనమైన విష్ణువు ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భగుడిలోని పురాతనమైన విష్ణువు విగ్రహంతో పాటుగా మరికొన్ని రాతి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు ఉద్దేవపూర్వకంగానే ఈ చర్య చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర...









