News

News

తిరుపతిలో “తాళపత్ర గ్రంథాల సంరక్షణ” అంశంపై జాతీయ సదస్సు

  తిరుపతి : దేశంలో ఇంకా వెలుగులోకి రాని, ప్రచారంలో లేని తాళపత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయని, వాటిని గుర్తించి సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి తెలిపారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ,...
News

మసీదు కమిటీ ఫత్వాతో వివాహం రద్దు కాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

భోపాల్: వివాహ బంధాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థ, కమిటీ లేదా సెమినరీకి లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహం రద్దయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన ప్రక్రియను...
News

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..

భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది . ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్...
News

సీలేరు అటవీ ప్రాంతాల్లో డ్రోన్‌తో 20 వేల విత్తన బంతుల వెదజల్లింపు

అంతరించిపోతున్న అడవులను పునరుద్ధరించి పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతుల (సీడ్ బాల్స్) వెదజల్లడం సమర్థవంతమైన చర్య అని అల్లూరి సీతారామరాజు జిల్లా  సీలేరు రేంజ్ అధికారి ఎస్. వెంకటరావు తెలిపారు. సీలేరు అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  రం డ్రోన్ సాయంతో...
News

లష్కరే తొయిబాకు భారీ నష్టం? నాలుగేళ్లలో 30 మందికి పైగా సభ్యులు హతం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (LeT)కు చెందిన పలువురు సభ్యులు గత కొన్నేళ్లలో హతమైనట్లు ఆ సంస్థకు చెందిన సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ పేర్కొన్నట్లు సమాచారం. పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన...
News

జాతీయవాదానికి దక్కుతున్న ఆమోదానికి సంకేతం : సునీల్ అంబేకర్

"వందేమాతరం", "భారత్ మాతా కీ జై" వంటి దేశభక్తి నినాదాలకు లభిస్తున్న ప్రజాదరణ.. ప్రజల ఆలోచనా విధానంలో వస్తున్న స్పష్టమైన మార్పుకు నిదర్శనమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జాతీయవాద...
ArticlesNews

శివభక్తుల అచంచల భక్తికి ప్రతీక కన్వర్ యాత్ర

శ్రావణ మాసం రాగానే ఉత్తర భారతదేశం అంతా "హర్ హర్ మహాదేవ్", "బోల్ బమ్" నినాదాలతో మారుమోగిపోతుంది. కాషాయ వస్త్రాలు ధరించిన లక్షలాది మంది శివభక్తులు పవిత్ర గంగాజలాన్ని సేకరించి తమ సమీప శివాలయాల్లో అభిషేకం చేసేందుకు వందల కిలోమీటర్లు కాలినడకన...
News

బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటన.. ఆగస్టు 11ను ప్రత్యేక దినంగా ప్రకటించిన బలూచ్

బలూచిస్థాన్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద వర్గాలు మరోసారి తమ డిమాండ్‌ను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చాయి. ఆగస్టు 11ను ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా పాటించాలని పిలుపునిచ్చాయి. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’ పేరుతో పనిచేస్తున్న వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్...
ArticlesNews

గౌతమ మహర్షి చూపిన ధర్మమార్గం.. నేటి సమాజానికి శాశ్వత సందేశం

భారతీయ ఋషి పరంపరలో గౌతమ మహర్షికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన జీవితం పురాణాల్లో మాత్రమే నిలిచిపోయిన కథ కాదు; ప్రతి యుగానికీ మార్గదర్శకంగా నిలిచే సనాతన విలువల సమాహారం. వేగం, పోటీ, స్వార్థం, అహంకారం పెరుగుతున్న నేటి సమాజంలో గౌతమ...
News

బెజవాడ దుర్గమ్మకు తిరువూరు పోలీసుల భక్తిశ్రద్ధలతో సారె సమర్పణ

ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి తిరువూరు పోలీసులు  భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే సంప్రదాయంలో భాగంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరువూరు పోలీస్ స్టేషన్ నుంచి మహిళా...
1 25 26 27 28 29 2,472
Page 27 of 2472