తిరుపతిలో “తాళపత్ర గ్రంథాల సంరక్షణ” అంశంపై జాతీయ సదస్సు
తిరుపతి : దేశంలో ఇంకా వెలుగులోకి రాని, ప్రచారంలో లేని తాళపత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయని, వాటిని గుర్తించి సేకరించి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి తెలిపారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ,...









