వెయ్యేళ్ల నాటి వెయ్యి నాగుల శిల్ప శకలం లభ్యం
దక్షిణభారత దేశంలోనే అరుదైన, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వెలుగు చూడని 1000 నాగుల (సహస్రనాగ) శిల్ప శకలం, గుంటూరు జిల్లా క్రోసూరు మండలం వేల్పూరులో బయల్పడిందని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డా...









