News

News

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన...
News

మహిళా రిపోర్టర్ పై దాడికి యత్నించిన షహీన్ బాగ్ ఆందోళనకారులు

షహీన్ బాగ్ వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలను కవర్ చేయడానికి వెళ్ళిన ఓ మహిళా విలేకరిపై అక్కడి ఆందోళనకారులు దాడి చేయ్యబోయారు. అక్కడ ఆందోళనకారులు తమకు అనుకూలమైన కొన్ని మీడియా సంస్థలను మాత్రమే అనుమతిస్తుండడంతో ఆమె బుర్ఖా వేసుకుని వెళ్లారు....
News

రామ మందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ – పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన

అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 'రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్‌సభలో చెప్పారు....
News

CAA కు సూపర్ స్టార్ రజనీ కాంత్ మద్దతు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే...
News

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరంలేదు: కేంద్రం

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్‌ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్నీ బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్‌పీఆర్‌ నమోదు గురించి రాష్ట్రాలతో...
News

షాహిన్ భాగ్ కాల్పులు ఆప్ వ్యక్తి పనే – ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఢిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీనియర్ అధికారి...
News

మొన్న పిఠాపురం నేడు రొంపిచర్ల – ఎన్నాళ్ళీ ధ్వంస రచన?

ఈ మధ్య కొందరు దుండగులు పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురంలో వివిధ దేవాలయాలలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మరువక ముందే  గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని...
News

విజయవాడలో సేవా భారతి స్పోర్ట్స్ మీట్

సేవా భారతి, విజయవాడ వారు ఫిబ్రవరి 2 న వార్షిక క్రీడా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాలలో గల 35 అభ్యాసికల  నుండి 512 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర జూనియర్లు, బాలుర సీనియర్లు, బాలికల జూనియర్లు మరియు...
News

గుంటూరులో మత్స్యకార సంక్షేమ సమితి శిక్షణా తరగతులు

ఫిబ్రవరి 1,2 తేదీలలో గుంటూరులోని గుంటూరు కన్వెన్షన్ హాల్ నందు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర స్థాయి  శిక్షణా తరగతులు జరిగాయి. ఈ శిక్షణా తరగతులలో మొత్తం 13 జిల్లాలలోని 67 మండలాల నుండి 257 మంది పాల్గొన్నారు. https://youtu.be/KGRsyrUuT30 ఈ...
1 2,384 2,385 2,386 2,387 2,388 2,502
Page 2386 of 2502