News

News

ఒక్క రూపాయి విరాళంతో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఆరంభం

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాని'కి ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము రూపాయి నగదును కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రస్ట్‌ సభ్యులకు అందజేశారు....
News

ఇజ్రాయెల్‌తో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), డైనమెటిక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (డీటీఎల్‌) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్‌నవూలో బుధవారం...
News

రక్షణ రంగం సత్తా చాటిన డిఫెన్స్‌ ఎక్స్‌పో

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో నిర్వహించిన డిఫెన్స్‌ ఎక్స్‌పో దేశ రక్షణ శాఖ సత్తాను చాటింది. భారత ఆయుధ సంపత్తి వీక్షకులను అబ్బురపరచింది. యుద్ధ వాతావరణంలో ఆయుధాల పనితీరును చాటి చెప్పేలా సాగిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. దూసుకొచ్చిన యుద్ధ ట్యాంకర్లు, ఆకాశంలోకి రివ్వున...
ArticlesNews

హథీరాంజీ మఠం విషయంలో దాగున్న రహస్యమేంటి? – ప్రశ్నిస్తున్న మఠాధిపతులు, వివిధ సంస్థల ప్రతినిధులు

ఐదారు వందల ఏండ్ల చరిత్ర కలిగిన హథీరామ్ జీ మఠం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత పారదర్శకంగా ఉండి ఉంటే బాగుండేదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని హథీరాంజీ మఠం కష్టోడియన్...
News

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు

అయోధ్యలోని రామమందిరంపై పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌లో 15 మంది సభ్యులు ఉంటారని కేంద్ర హోంమంత్రి...
News

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన...
News

మహిళా రిపోర్టర్ పై దాడికి యత్నించిన షహీన్ బాగ్ ఆందోళనకారులు

షహీన్ బాగ్ వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలను కవర్ చేయడానికి వెళ్ళిన ఓ మహిళా విలేకరిపై అక్కడి ఆందోళనకారులు దాడి చేయ్యబోయారు. అక్కడ ఆందోళనకారులు తమకు అనుకూలమైన కొన్ని మీడియా సంస్థలను మాత్రమే అనుమతిస్తుండడంతో ఆమె బుర్ఖా వేసుకుని వెళ్లారు....
News

రామ మందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ – పార్లమెంట్ లో ప్రధాని మోడీ ప్రకటన

అయోధ్యలో రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 'రామజన్మభూమి తీర్థ క్షేత్ర' పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్‌కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్‌సభలో చెప్పారు....
News

CAA కు సూపర్ స్టార్ రజనీ కాంత్ మద్దతు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి తన మద్దతు ప్రకటించారు ప్రముఖ నటుడు రజనీకాంత్‌. సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే...
News

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరంలేదు: కేంద్రం

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్‌ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్నీ బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్‌పీఆర్‌ నమోదు గురించి రాష్ట్రాలతో...
1 2,306 2,307 2,308 2,309 2,310 2,424
Page 2308 of 2424