ఒక్క రూపాయి విరాళంతో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఆరంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించేందుకు 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రాని'కి ప్రభుత్వం ఒక రూపాయిను విరాళంగా ఇచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము రూపాయి నగదును కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రస్ట్ సభ్యులకు అందజేశారు....









