News

News

సమరసత సేవా ఫౌండేషన్(SSF) ద్వారా సమతాత్రయం  జయంతి ఉత్సవాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలలో 351 మండలాలలో సమరసత సేవా ఫౌండేషన్ పని జరుగుతున్నది. 1) 5 ఏప్రిల్ న శ్రీ బాబు జగజీవన్ రామ్ జయంతి 230 మండలాలలో 559 స్థలాలలో జరుగగా 7,119 మంది కార్యక్రమాలలో పాల్గొన్నారు.14,021...
ArticlesNews

మూర్ఖత్వమా? సామూహిక హనన ప్రయత్నమా?

తప్పుడు సలహాలు పొందిన ముస్లీములలోని ఒక వర్గం కరోనాని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ముందు జాగ్రత్త చర్యలను పెడచెవిన పెట్టి ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తోంది. దీనికి సంబంధించిన చరిత్ర ఉంది, కానీ దానిని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నదానికి కారణం...
NewsSeva

జయ భారత్ హాస్పిటల్ (సింహ పురి వైద్య సేవా సమితి) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Dr బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిభిరం లో 40 మంది రక్త దాతలు రక్త దానం చేశారు. ఈ సందర్బంగా జయ భారత్ హాస్పిటల్ జనరల్...
News

తబ్లిగీ నేతపై కేసు నమోదు

 'తబ్లీగీ జమాత్‌' నేత మౌలానా సాద్‌ కాంధ్వలీపై  నేరపూరిత హత్య కింద క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భౌతిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కాంధ్వలీ ఉల్లంఘించారని, నిజాముద్దీన్‌ మర్కజ్‌లో మతపరమైన సమ్మేళనం నిర్వహించడం ద్వారా కరోనా...
News

మొరాదాబాద్ లో డాక్టర్ల మీద రాళ్ళేసిన మహిళల అరెస్టు

మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద, వైద్య సిబ్బంది మీద ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డ సంగతి పాఠకులకు విదితమే. ఆ దాడిలో స్థానిక ముస్లిం మహిళలే ప్రధాన...
News

ఏపీలో 11 జిల్లాలు – దేశం మొత్తమ్మీద 170 జిల్లాలు

ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ మినహాయింపులు లభిస్తుండటంతో.. మొత్తం దేశాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్...
News

బాంద్రా ఘటనకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి అరెస్టు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో భౌతిక దూరం వంటి నిబంధనలను అతిక్రమించి మంగళవారం రాత్రి బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాదిమంది వలసదారులు గుమిగూడారు. కాగా, ఈ ఘటనలో సుమారు 1000 మందిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని...ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న వినయ్‌ దూబె...
News

కమ్యూనిస్టు చైనానే కల్లోలానికి కారణం – అమెరికా

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్‌ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్‌ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. కొవిడ్‌-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ...
Newsvideos

వణుకుతున్న హిందూపురం

హిందూపురం లోని మసీదుల్లో 140 మంది తబ్లిగీలు ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నాయి. హిందూపురం లోని మక్కిడి పేటలో గల మసీదులో 21 మంది తబ్లిగీలు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఆరోగ్య మరియు పోలీసు సిబ్బంది...
News

కరోనా కష్టకాలంలో వ్యాపారస్తులపై కరుణ చూపండి

అవన్నీ ఒకప్పుడు వేల సంఖ్యలో కస్టమర్లతో,వందల సంఖ్యలో ఉద్యోగులతో కళకళలాడినవే. రంగురంగుల విద్యుత్ దీపాలు, సెంట్రల్ ఏసి వంటి అనేక హంగులతో అందరినీ ఆకర్షించిన పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కరోనా లాక్ డౌన్ కారణంగా నేడు వెలవెలబోతున్నాయి. ఏనుగు...
1 2,279 2,280 2,281 2,282 2,283 2,426
Page 2281 of 2426