News

News

మొరాదాబాద్ లో డాక్టర్లపై దాడికి తెగబడ్డ కరోనా అనుమానితులు

మర్కజ్ కు వెళ్ళి వచ్చిన కరోనా అనుమానితులను క్వారంటాయిన్ కు తరలిస్తున్న డాక్టర్లమీద వైద్య సిబ్బంది మీద మొరాదాబాద్ లో కొందరు వ్యక్తులు రాళ్ళ దాడికి తెగబడ్డారు.  "ప్రీ ప్లానెడ్ గా అటాక్ చేశారు" అని అంబులెన్స్ డ్రైవర్ చెప్తున్నారు. ఒక డాక్టర్ తో సహా...
News

కుట్ర కాదు కదా?

లాక్ డౌన్ పొడిగింపు నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ముంబై బాంద్రా స్టేషన్లో వేలాది వలస కార్మికులు గుమిగూడారు. మంగళవారం జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ముంబైలో వేలాది మంది వలస కార్మికులు బాంద్రా స్టేషన్ సమీపంలో గుమిగూడారు, ప్రధానమంత్రి నరేంద్ర...
ArticlesNews

డా|| అంబేద్కర్ జయంతిని మనం అందరం ఎందుకు జరుపుకోవాలి?

డా|| అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురిఅవుతున్న 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు - సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో,...
News

కరోనాపై పోరుకు ప్రధాని సప్తసూత్రాలు

దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనాపై విజయం సాధించడానికి సప్త...
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం  https://www.facebook.com/vskandhra/videos/263946447976259/...
News

 మమతక్క జమానాలో నీరుగారుతున్న లాక్ డౌన్

పశ్చిమ్‌ బంగాలో లాక్‌డౌన్‌ మెల్లమెల్లగా నీరుగారుతోందని కేంద్ర హోమంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో నిత్యావసరం కాని దుకాణాలు సైతం తెరుస్తున్నారని పేర్కొంది. పోలీసులే స్వయంగా మత సమ్మేళనాలకు అనుమతి ఇస్తున్నారని వెల్లడించింది. లాక్‌డౌన్‌ అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమ్‌బంగా...
News

వివేకంతో మెలగుదాం

దేవదాసు నవల చివరిపుటలో శరత్ బాబు వ్రాసినమాట మరచిపోలేనిది. "దేవదాసు చావు లాంటి చావు పగవాడికి కూడావద్దు". ఎందుకు వ్రాశాడీ మాట? దేవదాసు ఒక పెద్ద జమీందారు కుమారుడు , విద్యాధికుడు. కాని అతడు చనిపోయిన సమయంలో నా అనుకునే వాళ్ళెవరూ...
News

అనుక్షణం అందుబాటులో ఉంటా – ప్రధాని మోడీ

కోవిడ్‌-19 పోరులో భాగంగా తాను 24x7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు....
News

కరోనా కట్టడిలో భారత్ భేష్

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌, అమెరికాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు న్యూయార్క్‌ సిటీకి చెందిన ఓ మహిళ. అగ్రరాజ్యంలో ఆధునిక జీవన విధానం, భారత్‌లో పరిస్థితికి ఉన్న తేడాను పోల్చి చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో...
1 2,280 2,281 2,282 2,283 2,284 2,426
Page 2282 of 2426