News

News

సీనియర్ బీజేపీ నాయకులు శ్రీ LRK ప్రసాద్ అస్తమయం

సుదీర్ఘ కాలం పాటు భారతీయ జనతా పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన శ్రీ లింగమనేని రామకృష్ణ ప్రసాద్ ( L.R. K ప్రసాద్) గారు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. పోరాట యోధుడు శ్రీ L....
News

భాజపాలో చేరిన నటి ఖుష్బూ

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ ఉదయమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆమె.. మధ్యాహ్నం కాషాయ కండువా కప్పుకొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో పనిచేసిన ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ హస్తం పార్టీ...
News

బాలికపై అత్యాచార యత్నం చేసిన పాస్టర్ అరెస్ట్

బాలికపై అత్యాచారయత్నం  చేసిన ఓ పాస్టర్ ను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే  వైజాగ్ లోని గాజువాకకు చెందిన నాని బాబు ఒక చర్చి లో పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే గత సోమవారం ముగ్గురు మైనర్ బాలికల తో...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ వరాలు

కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. పండగ వేళ పలు ప్యాకేజీలు ప్రకటించింది. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి...
News

శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని మట్టుబెట్టిన జవాన్లు తాజాగా శ్రీనగర్‌లో ఇద్దరు ముష్కరులను హతమార్చారు. రాంబాగ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు ఆ ప్రాంతంలో...
News

పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన

దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి పట్ల శనివారం  సాధువులు నిరసన వ్యక్తం చేశారు. ...
News

Reservations should go to the real Dalits

A meeting was held at the Haindavi Bhavan in Ayodhya Nagar in Vijayawada under the auspices of the “Hindu Scheduled  kulala parirakshana samithi – Andhrapradesh” (Hindu Scheduled Castes Conservation Committee...
News

రిజర్వేషన్లు నిజమైన దళితులకే దక్కాలి

విజయవాడలోని స్థానిక అయోధ్యనగర్లో గల హైందవి భవనంలో హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి -  ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో “దళితుల రిజర్వేషన్ల దుర్వినియోగం - పరిరక్షణ” అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హిందూ షెడ్యూల్డ్ కులాల...
News

ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు తెరవనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ...
News

లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ సహా నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌటర్‌లో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా...
1 2,277 2,278 2,279 2,280 2,281 2,499
Page 2279 of 2499