News

News

లాక్ డౌన్ వేళ…..18 మంది ఉగ్రవాదులు హతం

ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతున్న వేళా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలోనే కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న గణంకాలే ఇందుకు నిదర్శనం. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు...
ArticlesNews

నవభారతం అవతరించింది

అవినీతిలో కూరుకుపోయిన పాలకులు, ఉన్నతాధికారులు. బాధ్యత లేని ప్రభుత్వోద్యోగులు, ప్రజలు. అడుగడుగునా  నిర్లక్ష్యం, నిర్వేదం,  నిష్క్రియాపరత్వం ఇదీ మనకు తెలిసిన భారత దేశం. కానీ నేటి మన దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అవును ఈ కరోనా కల్లోల సమయంలో మన...
News

అర్నాబ్ గోస్వామిపై యూత్ కాంగ్రెస్ దాడి

రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు, సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ముంబైలోని తన స్టూడియో నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు తనపై దాడి చేశారని ఆరోపించారు. టీవీలో తన ప్రదర్శన ముగిసిన తర్వాత తన భార్య మరియు రిపబ్లిక్...
News

పాడె మోస్తామని వచ్చి పరువు తీశారు

హైదరాబాదులోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వేణు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన మాజిద్, సాదిక్ బిన్ సలాం, అబ్దుల్ ఖాదీన్, అహ్మద్, షేక్ ఖాసీం లు తాము పాడె మోస్తున్నట్టుగా ఉన్న...
News

కరోనా రోగులకు ఆయుర్వేద చికిత్స!

కరోనా వ్యాధిగ్రస్థులపై తొలిసారి ఆయుర్వేద చికిత్స (క్లినికల్‌ ట్రయల్స్‌)ను ప్రారంభించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. కరోనా రోగుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు 'ఫిఫట్రాల్‌' అనే ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించేందుకు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యు) ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ కె.ఎన్‌.ద్వివేది నేతృత్వంలో...
News

దారికొచ్చిన దీదీ

కొవిడ్‌-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు కేంద్ర బృందం పశ్చిమ బెంగాల్‌ పరిశీలనకు రావటంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. తాము కేంద్రానికి కరోనా వైరస్‌ కట్టడి విషయంలో పూర్తి మద్దతు తెలుపుతామని ఆ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ లిఖితపూర్వకంగా...
News

వలసకూలీల సంస్కారం

రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వలస కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. క్వారంటైన్ లో ఊరక తిని కూర్చోవాలంటే వారికి విసుగనిపించింది. ఆ పాఠశాల భవనానికి...
News

వైద్య సిబ్బంది రక్షణకై చట్ట సవరణ

కరోనా మహమ్మారి కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రత కోసమే కొత్త ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తిలేదని అన్నారు. ఈ మేరకు ఆయన...
ArticlesNews

రాజకీయాలకు ‘మాస్క్’ వేసిన కరోనా

సాధారణంగా మన దేశంలో చోటుచేసుకునే ప్రతి పరిణామం వెనుక రాజకీయ కోణాలు ఉండడాన్ని చూసాం. ఒకరు అవునంటే ఒకరు కాదు అనే విభిన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. దేశ ఆర్థిక, సామజిక రంగాలతో పాటు చివరకు దేశ భద్రత, రక్షణ రంగం వరకు...
News

సాధువుల హత్య క్రూరమైన చర్య – ఆర్ ఎస్ ఎస్

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జూనా అఖారా యొక్క గౌరవనీయ సాధువులు మహంత్ కల్పవృక్ష గిరిజీ మహారాజ్ మరియు పూజ్యనీయ సునీల్ గిరిలను అత్యంత విషాదకరంగా, క్రూరంగా చంపడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో...
1 2,277 2,278 2,279 2,280 2,281 2,426
Page 2279 of 2426