News

News

ఆర్ఎస్ఎస్ పై అసత్య ఆరోపణలు – తస్లిమ్ రెహమానిపై పరువునష్టం కేసు నమోదు

ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న వారిలో మరొకరు చేరారు. ముస్లిం పొలిటికల్ కౌన్సిల్ అధ్యక్షుడు  తస్లిమ్ రెహమాన్ పై మహారాష్ట్రలోని థాణెలో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ముంబైకి చెందిన వివేక్...
News

మదర్సాలు మూయకపోతే ఐఎస్ సమర్ధకులు పెరుగుతారు – షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ

దేశంలోని ముస్లిం మతపాఠశాలలు (మదర్సాలు) వెంటనే మూసివేయకపోతే రాగల 15 ఏళ్లలో దేశంలో సగానికి పైగా ముస్లింలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐఎస్ సానుభూతిపరులు, సమర్ధకులుగా మారిపోతారని షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ అన్నారు. కనుక దేశం మొత్తంలో...
News

నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !

బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. లక్షాలది మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్...
News

అందాల టిబెట్ ను రక్షించుకుందాం – సరిహద్దులను పటిష్టం చేసుకుందాం

తే22/1/2019ది మంగళవారం విజయవాడలోని సిద్దార్ధ ఫార్మసీ కళాశాలలో “ భారత్ కు టిబెట్ సమస్య ఎంత ముఖ్యమైనది?” అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో టిబెట్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ ఆచార్య యాషి మాట్లాడుతూ కళలు, శాస్త్రాలు, సాంప్రదాయాలు, సంస్కృతి ఇలా అన్ని విషయాలలో భారత్, టిబెట్ ల మధ్య ఎంతో సారూప్యం వున్నదని, చైనా టిబెట్ ను దురాక్రమించాలని చూస్తున్న ఈ తరుణంలో భారత్ తన సంపూర్ణ సహకారాన్ని టిబెట్ కు అందించాల్సిన అవరమున్నదని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు సుఖ శాంతులతో మనుగడ సాగిస్తున్నాయని శాంతి కాముకులైన ప్రజలున్న టిబెట్ లో మాత్రం శాంతి లేదని, భారత్ అంతర్జాతీయ వేదికలపై చైనా దుర్నీతిని ఎండగట్టాలని, ఆ విషయంలో భారత్ టిబెట్ కు సహకరించాలని వారు తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ పలుచోట్ల ఈ...
News

అండర్ కవర్ ఆపరేషన్ తొ అదరగొట్టిన డిల్లీ స్పెషల్ పార్టీ

2016 లొ కమ్యునిస్టుల కోట JNU డిల్లీ లొ కమ్యునిస్టు విధ్యార్ధి నాయకుడు కణ్హయ్య కుమార్ తో సహా మరి కొందరు నిత్య విద్యార్ధులు దేశవ్యతిరేక నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులొ అరెస్టయిన కణ్హయ్య కుమర్ &...
News

దివ్యాంగుల సేవకై సక్షం కార్యకర్తలకు శిక్షణా తరగతులు

తే 20/1/2019ది న నెల్లూరులో సక్షం ప్రాంత ప్రశిక్షణ వర్గ జరిగింది. ఈ వర్గలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల కార్యకర్తలు 60 మంది పాల్గొన్నారు. ఈ వర్గలో దివ్యాంగులకు సేవ చేయడం, వివిధ వైద్య పరమైన...
News

Prestigious Institution in Chennai bow down

Controversial, derogatory painting exhibits at Loyola College had outraged a storm among nationalists. Loyola college, in association with Alternative Media Centre had conducted a folk festival ‘Veethi Virudhu Vizha’ on...
News

విజయవాడలో ఉత్సాహంగా VVM రాష్ట్రస్థాయి శిబిరం

విజ్ఞాన భారతి , NCERT, విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన "విద్యార్థి విజ్ఞాన్ మంథన్ " జాతీయ స్థాయి ప్రతిభా అన్వేషణ పరీక్ష రాష్ట్రస్థాయి శిబిరం విజయవాడలోని స్థానిక అరవింద హైస్కూల్ కుంచనపల్లిలో దిగ్విజయంగా ప్రాంభించడమైనది . ప్రారంభోత్సవ...
News

కేరళలో మానవ హక్కులకు విఘాతం కలుగుతోంది – కేంద్రం జోక్యం చేసుకోవాలి – రాష్ట్ర వ్యాప్త ధర్నాలో వక్తల గర్జన.

శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ఇటీవల సుప్రీమ్ కోర్టు వెలువరించిన తీర్పును సాకుగా చూపి కేరళలోని కమ్యునిస్టు ప్రభుత్వం శబరిమల ఆలయ ఆచారాలపైన, అయ్యప్ప భక్తుల విశ్వాసాలపైన జరుపుతున్న దాడులకు నిరసనగా శబరిమల సంరక్షణ సమితి...
1 2,263 2,264 2,265 2,266 2,267 2,277
Page 2265 of 2277