22 మంది అవినీతి అధికారులపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్/ఏవో ర్యాంక్కి చెందిన అధికారులు...









