లష్కరే తోయిబా టాప్ కమాండర్ జహిద్ టైగర్ సహా నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ జహిద్ టైగర్ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన ఎన్కౌటర్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా...








