News

News

గోవిందా? ఇది బాగుందా?

తిరుమల ఆలయ వ్యవహారంలో పదే పదే వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బయటపడ్డ ఒక సంఘటన సంచలనం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సొమ్ముతో ముద్రించిన"భక్తి గీతామృత లహరి" అనే పుస్తకంలో 184వ పేజీలో అన్య మతస్థుల భగవంతుని కీర్తిస్తూ...
GalleryNewsSeva

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో వాడవాడలా పర్యావరణ, జల సంరక్షణోద్యమం

సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగిన సేవా సప్తాహంలో భాగంగా 22వ తేదీన అన్ని శాఖల స్వయంసేవకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా విస్తృతంగా మొక్కలు నాటారు. శాఖలలోని వేలాది స్వయంసేవకులు తాము నాటిన మొక్కలను స్థానిక ప్రజల సహకారంతో...
ArticlesNews

ఖగోళ శాస్త్రం ప్రపంచానికి  భారతదేశం పెట్టిన భిక్ష.

కొద్ది సంవత్సరాల క్రితం ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఏప్రిల్-2014 న మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణంలో  సింహస్త కుంభమేళా ఉత్సవం ప్రారంభమైంది.  ఉజ్జయిని లాంటి చిన్న పట్టణంలో దాదాపు రెండు నుండి మూడు కోట్ల జనాభా నెల, నెలన్నర రోజుల్లో వచ్చారు.  వారందరూ...
NewsProgramms

నంద్యాలలో ఘనంగా భజన బృందాల సమ్మేళనం

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో 22 9 2019 ఆదివారం ఉదయం 8:00  గంటలకి సంజీవ నగర్ లోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో భజన బృందాల సమ్మేళనం నిర్వహించబడినది. గన్నవరంలోని శ్రీ భువనేశ్వరీ పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి...
News

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ముజాహిరీ అరెస్టు

అల్‌-ఖైదా ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌) ఉగ్రవాదిని ఝార్ఖండ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది కలీముద్దీన్‌ ముజాహిరీని అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. ఆదివారం రాంచీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధికారులు మరిన్ని వివరాలు...
News

అందరం కలసి కాశ్మీర్ను పునర్నిర్మించుకుందాం – ప్రధాని మోడీ

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ అమెరికాలోని కశ్మీరీ పండిట్లు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీని వారు హ్యూస్టన్‌లో శనివారం కలిశారు. 'నవకశ్మీర్‌' నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా...
News

మన్యంలో మ్రోగిన తుపాకీ – ఐదుగురు మావోయిస్టులు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 21 నుంచి 28 వరకు...
NewsProgramms

పర్యావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యం – శ్రీ శ్రీరాం భరత్ కుమార్.

పర్యావరణ పరిరక్షణ మనందరి కర్తవ్యమని ఆర్. ఎస్. ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఒంగోలు AKVK కళాశాలలో జరిగిన ఆరెస్సెస్ నగర సాంఘిక్ లో శ్రీ భరత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. బాపూజీ...
NewsSeva

“వందే గోమాతరం” అని నినదిస్తూ గోమాతను ఖననం చేసిన నెల్లూరు స్వయంసేవకులు.

“గావో విశ్వస్య మాతరః” అన్నారు మన పెద్దలు. ఒక్క గోమాత మన ఇంట ఉంటే డాక్టరుతో పెద్ద అవసరం రాదు అని కూడా చెబుతారు. “పంచ గవ్య చికిత్సా విధానం“ పేరుతో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో గోవు నుంచి ఉత్పత్తయ్యే పంచ...
NewsProgrammsSeva

అమాయకులను ఆదుకునే పెన్నిధి సమరసాతా సేవా ఫౌండేషన్

అది ప్రకాశంజిల్లాలోని ఒక తీరప్రాంత మండలమైన కొత్తపట్నంలోని డంకన్ దొర కాలనీ. దాదాపు 50 కుటుంబాల యానాది సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడ నివసిస్తున్నారు. సమాజానికి దూరంగా ఉంటూ కూలి చేసుకొని జీవించే వీరిపై మతమార్పిడి ముఠాల కన్నుపడింది. ఇంకేముంది?...
1 2,202 2,203 2,204 2,205 2,206 2,277
Page 2204 of 2277