Tirumala Tirupati Temple has launched the 'Gudiko Gomata' (One Cow for each temple) program. As part of the program, Gomatas will be donated to selected temples first and then the...
తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొన్ని ఎంపిక చేసిన దేవాలయాలకు గోమాతలను అందజేస్తామని, అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని దేవస్థానం బోర్డు సభ్యులు, యుగ తులసి సంస్థ చైర్మన్...
ఉత్తర కేరళ కాసరగోడ్లోని శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి వచ్చింది. ఈ ఆలయం అనంతపుర అనే చిన్న గ్రామంలో ఉంది. ఒక పెద్ద సరస్సు మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత చాలా...
పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు...
ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్,...
భారత్లో ఉగ్ర దాడులకు పాకిస్థాన్ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్ ఇంటెలిజెన్స్, ఉగ్రమూకలు కలిసి పథకం పన్నినట్టు పసిగట్టాయి. కరెన్ సెక్టార్కు ఎదురుగా అత్తుకం, దుధ్నియల్, తహండపాని ప్రాంతాల్లో భారీగా ఉగ్రవాదుల...
జమ్మూకశ్మీర్ను చైనాలో భాగంగా చూపించి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ వివాదంలో చిక్కుకుంది. లద్దాఖ్లోని లేహ్ ప్రాంతంలో ఉన్న యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఓ పాత్రికేయుడు ట్విటర్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ...
చైనా ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని భారత సైన్యం సోమవారం ఉదయం లద్దాఖ్లో దెమ్చోక్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పాత్రలను స్వాధీనం చేసుకొన్నట్లు సమాచారం. ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం పీపుల్స్...
ఉగ్రవాదులకు పాకిస్థాన్ కొమ్ము కాస్తోందని మరోసారి స్పష్టమైంది. అధికారిక ఉగ్ర జాబితా నుంచి 4 వేల మంది ముష్కరుల పేర్లను పాక్ హఠాత్తుగా తొలగించడంతో పాటు, భారత్లో మారణ హోమాలకు పాల్పడ్డ కరడుగట్టిన ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లపై...
న్యూజిలాండ్లో జరిగిన ఎన్నికల్లో ఓ భారతీయుడు విజయకేతనం ఎగురవేశారు. 33 ఏళ్ల డాక్టర్ గౌరవ్శర్మ హామిల్టన్ వెస్ట్ ప్రాంతం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 20 ఏళ్ల క్రితం హిమాచల్ప్రదేశ్ నుంచి వెళ్లి న్యూజిలాండ్లో స్థిరపడ్డ గౌరవ్ అధికార లేబర్...