News

ArticlesNews

‘సక్షమ్’ ఒక నిశ్శబ్ద విప్లవం – అఖిలభారత సంయుక్త కార్యదర్శి శ్రీ గోవింద రాజ్

పుట్టుకతోనో, మధ్యలో మరే ఇతర కారణం చేతనో అంధత్వమో, అంగ వైకల్యమో వచ్చిన వారు కొందరు. మానసికమైన ఎదుగుదల లేక శరీరం ఎదిగిన, వయసొచ్చిన పసివాళ్ళు కొందరు. వేగలేక, వదల లేక, కన్న ప్రేమను చంపుకోలేక, మా తదనంతరం మా బిడ్డలకు...
ArticlesNews

నిత్య ప్రేరణా జ్యోతి “భగత్ సింగ్”

భారతీయులను అనేక రకాల అవమానాలకు, హింసాకాండకు బలిచేస్తున్నఆంగ్లేయుల పరిపాలనఫై భగ్గున మండిపడిన  వాడు భగత్ సింగ్. మాతృభూమి సేవలో నవ్వుతూ జీవితాన్నిబలిదానం చేయగల దృఢ సంకల్పంతో ఆంగ్లేయులనెదిరించిన విప్లవవీరుడు భగత్ సింగ్. వురికంబమెక్కేందుకు తొందరపడుతూ, నాకు మళ్ళీ విప్లవకారునిగానే జన్మనివ్వమని భగవంతుణ్ణి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో సంఘ స్థాపకులు డాక్టర్  హెడ్గేవార్ పాత్ర

కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. కానీ, హెడ్గేవార్ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు, స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్రపై ప్రపంచానికి తెలియాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య...
GalleryNews

సిసలైన దేశభక్తునికి ఘనమైన సత్కారం

370 వ అధికరణం ఆరంభ ముగింపు అంకాల ప్రత్యక్ష సాక్షి, ప్రాణాలను సైతం లెక్క చేయక కాశ్మీర్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా మైలవరం వాసి శ్రీ ఘంటా సీతారామయ్య దంపతులకు ఘన సత్కారం లభించింది. శ్రీ సీతారామయ్య దంపతులు...
NewsProgramms

విజయవాడలో దక్షిణ భారత గో ఆధారిత వ్యవసాయదారుల సమ్మేళనం

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారు రెండు సంవత్సరాలకొకసారి విజయవాడలో నిర్వహించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల మూడవ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2015 ఆగస్టు 23న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ దారుల రాష్ట్ర సమ్మేళనం...
News

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు – ఒక ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య శనివారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బటోత్‌ ప్రాంతంలో జమ్మూ-కిష్టావర్‌ జాతీయ రహదారిపై వస్తున్న పౌర వాహనాన్ని ఇద్దరు అనుమానితులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని ఉగ్రవాదులుగా అనుమానించిన...
NewsProgramms

శ్రీశైలం మాడ వీధులలో నగర సంకీర్తనం

మాస శివరాత్రి సందర్భంగా శ్రీశైల దేవస్థాన పవిత్రత కాపాడటం కోసం మాడ వీధులలో నగర సంకీర్తన జరిగింది. నంద్యాల జిల్లా విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నగర సంకీర్తనలో 60 మంది భక్తులు పాల్గొన్నారు. సంకీర్తన మొదలైన వెంటనే కుండపోతగా వర్షం...
News

ధ్వంసమైన విగ్రహం – హిందూ సంస్థల ఆగ్రహం

రోజు రోజుకీ ఎక్కడ ఏ ఘోరం జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అర్ధం కాకుండా వుంది. ఇప్పుడు తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరంలో నవరాత్రి ఉత్సవాల కోసం సిద్ధం చేసిన దుర్గా మాత విగ్రహాలను కొందరు గుర్తు...
News

పాక్‌ ఉగ్రవాదులను తరిమి కొట్టిన భారత్‌ – జులైలో ఘటన

భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలని యత్నించిన పాకిస్థానీ ఉగ్రవాదులను మన సైన్యం తరిమి తరిమి కొట్టింది. రాళ్ల గుట్టల చాటుగా నక్కి నక్కి వస్తున్న ముష్కరులను పసిగట్టి బులెట్ల వర్షం కురిపించింది. దీంతో ఆ ఉగ్రవాదులు తోకముడిచారు. బతుకు జీవుడా అనుకుంటూ...
News

దేవాలయ వ్యవహారాలలో అన్య మతస్థుల జోక్యం కూడదు – హై కోర్టు.

ఈ మధ్య శ్రీశైలంలో క్రొత్తగా నిర్మించిన ‘లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్’లోని షాపుల కేటాయింపు కోసం దేవస్థానం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో కొందరు ముస్లిములు కూడా వేలంలో పాల్గొనడం కోసం దరఖాస్తు చేసుకోవడం, దానిపై వివాదం రేగడం, రాష్ట్ర వ్యాప్తంగా...
1 2,200 2,201 2,202 2,203 2,204 2,277
Page 2202 of 2277