దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం దాతృత్వం చూపింది. పింఛను తీసుకోవడానికి నిరాకరించింది. తమ కుటుంబానికి ఇచ్చే పింఛను డబ్బులను రాజ్యసభలోని నాలుగో తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా జైట్లీ భార్య సంగీతా జైట్లీ సోమవారం రాజ్యసభ ఛైర్మన్కు లేఖ...
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలో లేదో తమకు చెప్పే అధికారం ఏ దేశానికి లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే హక్కు తమకు ఉందని.. ఇతరులు దీన్ని గుర్తించి వ్యవహరిస్తే ఎవరి...
ఉగ్రమూకలు వేసిన భారీ పేలుడు కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము బస్టాండ్ ఆవరణలో నిలిపి ఉన్న బస్సులో దాదాపు 15 కిలోల ఆర్డీఎక్స్ను పోలీసులు మంగళవారం గుర్తించారు. బిలావర్ నుంచి జమ్ము బస్టాండ్కు వచ్చిన ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో...
హైందవ ధర్మానికి మూలబిందువులైన శ్రద్దాకేంద్రాలు, భజనలు, నగర సంకీర్తనలు అని మరుగున పడిపోతున్న నేటి కాలంలో ధర్మ జాగరణ సమితి తనదైన శైలిలో ప్రముఖ దేవాలయాల వద్ద, ఉపేక్షిత వాడలలో, బస్తీల్లో హరినామం కీర్తిస్తూ వీధులవెంట నగర సంకీర్తన చేస్తూ ప్రజల్లో...
మనదేశ సైన్యం అమ్ముల పొదిలో మరో అత్యాధునిక ఆయుధం సమకూరింది. అదే బ్రహ్మోస్ క్షిపణి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. డీఆర్డీఓ దీన్ని తయారు చేసింది. ఇప్పటిదాకా సైన్యం వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణులతో పోల్చుకుంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు...
చిత్తోఢ్ గఢ్ లోని దుర్గా స్థితి కాళికా మాత మందిరం లో ఆర్. ఎస్.ఎస్ సూపర్ 20 కార్యకర్తల బృందం వ్యర్ధాలను ఏరి మందిర పరిసరాలను శుభ్రపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటారు. పర్యావరణ, జల పరిరక్షణను అత్యంత ఆవశ్యకమైన...
హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని జీవోలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకూ... రాష్ట్రంలోని అన్ని...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అనూహ్యమైన పిలుపు అందింది. ఆ పిలుపు ఇచ్చింది మన పొరుగు దేశం పాకిస్థాన్. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత మనదేశం పట్ల అక్కసు వెళ్ళగక్కుతూ...
మన పొరుగునే ఉన్న మలేసియా భారత్ పై తీవ్ర ఆరోపణ చేసింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని మనదేశంపై విషం చిమ్మింది. జమ్మూ కాశ్మీర్ అత్యంత జఠిల సమస్యగా మారడానికి భారత వైఖరే కారణమంటూ...