News

NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...
News

జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం పేరుతో మారణకాండ

జార్ఖండ్‌లో పతల్‌గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. తమ ఉద్యమాన్ని వ్యితిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘూ్భం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు....
News

మధ్యప్రదేశ్‌లో దళితుడిపై ముస్లిం మూకల దాడి

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో,  24 ఏళ్ల ఎస్.సి వర్గానికి చెందిన వ్యక్తికి నిప్పంటించారు. బాధితుడు ధన్‌ప్రసాద్ అహిర్‌వర్‌ పై  పొరుగు వారైన ముస్లింలు దూషిస్తూ దాడి చేశారు. ధన్‌ప్రసాద్ తో పాటు  పొరుగున ఉన్నవారు కూడా వారితో...
News

పాక్ తీరుపై విరుచుకుపడ్డ భారత్

భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమపై తప్పుడు ఆరోపణలు చేయడం పాక్‌కు అలవాటుగా మారిందని మండిపడింది. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాగరాజ్‌...
News

హిందూ నగారా 2020 జనవరి సంచిక

CLICK HERE TO SEE HINDU NAGARA JANUARY 2020 EDITION ఈ సంచికలో... CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు సర్వజన హితమే హిందూత్వం - డా|| మోహన్ భాగవత్ ప్రేరణాత్మకం సేవాసంగమం మందు పాతరలను పాతరేసిన...
News

అఖండ భారత జాతి కన్న మరో శివాజీ… నేతాజీ

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బోస్‌ అనితర సాధ్యమైన వ్యక్తిత్వం కలవానిగా దర్శనమిస్తారు. చాలామంది స్వాతంత్య్రోద్యమ నేతలను దేశం మరచి పోతోంది. వారి త్యాగం గాల్లో కలసిపోతోంది. కానీ భారత సంక్షుభిత, పోరాట కాలంలో బోస్‌ నిర్వహించిన పాత్రను ఈనాటి తరం మరచిపోవడం...
News

ఆర్. ఎస్. ఎస్ చీఫ్ చేతుల మీదుగా “పరమ్ వాణి” ఆవిష్కరణ

తన రెండు రోజుల పర్యటనలో భాగంగా   ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈరోజు చెన్నై చేరుకున్నారు. నేడు కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవన ప్రస్థానంలోని వివిధ ఛాయాచిత్రాలు, కంచి కామకోటి పీఠం...
News

పాకిస్థాన్ లో హిందూ బాలికలపై ఆగని అఘాయిత్యాలు

హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతమార్పిడి చేస్తున్న సంఘటనలు పాకిస్తాన్లో రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లోని హిందువులు, ఇతర మైనారిటీల రోజువారీ జీవితంలో  హింస, వేదన  ఒక భాగంగా మారుతోంది.  హిందూ మహిళపై అత్యాచారం, దారుణ హత్య జరిగిన వారంలోపే, మరో...
News

కేరళలో ఎబివిపి కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ గూండాల దాడి

కేరళలో వామపక్షాల దురాగతాలు తగ్గేటట్లు కనిపించడం లేదు. దానితో ఏకీభవించని ఏ గొంతునైనా హింసాత్మకంగా అణచివేయడంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ముందంజలో ఉంది. తాజా దారుణ సంఘటనలో కేరళ కళాశాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలపై...
News

కోల్ కత్తాలో CAA వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్న బంగ్లాదేశ్ జాతీయులు – MEA  కి ఫిర్యాదు.

CAA కి నిరసనల పేరుతో విదేశీయులు మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటక వీసా మీదనో, విద్యార్థి వీసా మీదనో మన దేశానికి వచ్చిన కొంతమంది విదేశీ పౌరులు CAA వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇలాంటి ర్యాలీ...
1 2,169 2,170 2,171 2,172 2,173 2,282
Page 2171 of 2282