News

News

సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదు – అమిత్ షా

పౌరసత్వ సవరణచట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న ఆందోళనను కొనసాగించుకోమని, ఎట్టిపరిస్థితుల్లోనూ సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. మంగళవారం లఖ్‌నవూలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా...
News

నేను క్షమాపణ చెప్పను: రజనీకాంత్‌

తమిళనాడులో గొప్ప సంఘ సంస్కర్తగా పేరున్న ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు...
NewsSeva

ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు

నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, ఆహారపు అలవాట్లపై...
News

మదర్సాల లెక్క తేల్చండి – శ్రీలంక ప్రధాని ఆదేశం

అన్ని ముస్లిం మత పాఠశాలలను (మదర్సాలు) నమోదు చేయాలని శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే ముస్లిం మత వ్యవహారాల శాఖను ఆదేశించినట్లు శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్ నివేదించింది. అన్ని మదర్సాల పాఠ్యాంశాలను సమీక్షించాలని, విద్యా మంత్రిత్వ శాఖ సహాయంతో...
News

కేరళలో హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన జిహాదీ ల్యాండ్ మాఫియా

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కుతిరవట్టం సమీపంలోని మైలాంబడి వద్ద ఒక హిందూ ఆలయాన్ని సంఘ విద్రోహ శక్తులు కూల్చివేశాయి. శ్రీ గురు భువనేశ్వరి కురుంబ భగవతి కావు ఆలయాన్ని జెసిబి సహాయంతో జనవరి 17న పగులగొట్టారు. మైలంబాడికి చెందిన శ్రీ సుధీర్...
News

మోడీ, షాల పాలనపై రతన్ టాటా ప్రశంసలు

ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షా గొప్ప విజన్‌ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్‌...
News

ఉగ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలి – బిపిన్ రావత్

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పటం ద్వారా మాత్రమే ఉగ్రవాదాన్ని అదుపు చేయగలుగుతాం, ఇది చేయని పక్షంలో ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంటుందని త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. బిపిన్ రావత్ గురువారం రైసినా డైలాగ్ సదస్సులో మాట్లాడుతూ...
News

ఉగ్ర లింకులున్న డీఎస్పీ దవీందర్‌ సింగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు

ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్‌ డీఎస్పీ దవీందర్‌ సింగ్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్‌ఐఏ బృందం...
ArticlesNews

సమ్యక్ కాంతి సంక్రాంతి

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో...
News

ఐరాసలో పాక్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్‌ మరోసారి విఫలయత్నం చేసింది. పాక్‌ కుయుక్తులపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కశ్మీర్‌ విషయంలో...
1 2,170 2,171 2,172 2,173 2,174 2,282
Page 2172 of 2282