News

News

మాల్దా హింసాకాండ సూత్రధారి అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో న్యాయాధికారులను బందీలుగా ఉంచి, వారిపై దాడికి పాల్పడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కలకత్తా హైకోర్టు న్యాయవాది మొఫక్కరుల్ ఇస్లాంను పోలీసులు బాగ్డోగ్రా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విమానం...
News

పాక్‌లో నిరసనల హోరు

పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంధన సంక్షోభం దాయాది దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆకాశాన్ని తాకిన చమురు ధరలు దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని సృష్టించాయి. ప్రభుత్వం ధరలు పెంచడం, ప్రజలు ఆగ్రహంతో రోడ్ల మీదకు రావడం,...
News

ఇండియాపై పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెరతీసినా.. భారత్ నిర్ణయాత్మక చర్యలు

భారత్‌పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని,...
News

ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం

తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సామూహిక ప్రకృతి వ్యవసాయo, ఏపీ రైతు సాధికారిక సంస్థల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ...
News

తిరుమలలో ఫేస్ రికగ్నిషన్‌తో టీటీడీ కొత్త వ్యూహం

తిరుమలలో దళారుల మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపులో అక్రమాలను నిరోధించేందుకు ఆధార్‌తో పాటు ఫేస్ రికగ్నిషన్, ఆధార్ నిర్ధారణ వ్యవస్థలను తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే ఆధార్...
News

ఆరోగ్యంలో తినే విధానం, వంట పాత్రలు కీలకమే

ఆహారాన్ని వండుకుని భుజించే విధానంతో పాటు వంటకు ఉపయోగించే పాత్రలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల ఆవరణలో జరుగుతున్న శబల భోజన పండగలు గురువారం రెండో రోజూ...
ArticlesNews

ఉపవాసం

సోమవారం నుంచి శనివారం వరకూ ఏదో ఒకరోజు తమ ఇష్టదైవం పేరుతో ఉపవాసం ఉంటూ ఉంటారు చాలామంది. రోజంతా ఖాళీ కడుపుతోనో, కేవలం అల్పాహారం తీసుకునో ఉండిపోయి రాత్రికి మాత్రమే భోజనం చేస్తారు. ఇంకొందరు రాత్రిపూట అన్నం తినడం మానేస్తారు. ‘ఉపవాసం’ అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం అనే భావన సమాజంలో బలంగా స్థిరపడిపోయింది. కానీ శాస్త్రాల ప్రకారం ఉపవాసానికి అసలు అర్థం ఎంతో లోతైనది, ఆధ్యాత్మికమైనది. ‘ఉప’ అంటే దగ్గరగా, ‘వాసం’ అంటే నివసించడం. ‘ఉపవాసం’ అనేది పరమాత్మకు దగ్గరగా ఉండటం, ఆయన సన్నిధిలో మనసును నిలుపుకోవడం. కాబట్టి ఉపవాసం తాలూకు మర్మం కేవలం తిండి మానేయడంలో కాకుండా, మనసును దైవస్మరణలో నిలిపి ఉంచడంలో ఉంది. భగవంతుడికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడమే ఉపవాసదీక్ష అసలైన ఉద్దేశం. ఉపవాసం ఉన్న రోజున చేసే ప్రతి క్రియ -...
News

ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత

శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే...
ArticlesNews

దేవతా నిలయాలు వృక్షాలు

భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులన్నది...
News

మేఘాలయ యువతిపై అత్యాచారం చేసిన ముస్లిం యువకుడి అరెస్టు

ఉత్తరప్రదేశ్, హాపూర్‌లో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. మేఘాలయకు చెందిన ఒక యువ హిందూ మహిళ, స్థానిక ముస్లిం యువకుడు తనపై అత్యాచారం చేశాడని, బ్లాక్‌మెయిల్ చేశాడని మరియు తన అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడని...
1 213 214 215 216 217 2,473
Page 215 of 2473