News

News

అదే కేరళలో మరో ఏనుగు కూడా…….

కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు...
News

ప్రణాళిక ప్రకారమే అంకిత్ శర్మ హత్య

ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లలో అతి కిరాతకంగా హత్యకు గురైన నిఘా విభాగం (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో కీలక విషయం బయటపడింది. కొంతమంది వ్యక్తుల గ్రూపు ముందస్తుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారమే అంకిత్‌శర్మను హత్య చేసినట్టు దిల్లీ...
ArticlesNews

జై భవాని – వీర శివాజీ

మనం ప్రతి రోజూ మన శాఖలలో “జై భవాని - వీర శివాజీ” అని నినదిస్తాం. మన పెద్దల భౌద్ధిక్ లలో శివాజీ జీవితంలోంచి అనేక ఉదాహరణలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకని? అంటే మనం శివాజీ ఆరాధకులం. మనం...
News

జీ7కు మోదీని పిలిచిన ట్రంప్‌: చైనా అక్కసు

ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్‌ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది. అభివృద్ధి...
News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి....
News

కరోనా పాపం చైనాదే – WHO

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం చైనాయేనని మొదటినుంచి ఆరోపిస్తున్న అమెరికా మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. వైరస్ ను వ్యాప్తి చేసింది ముమ్మాటికి డ్రాగన్ దేశమేననే అగ్రరాజ్యాధినేత వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ WHO కూడా ఏకీభవిస్తోంది....
News

2019 పుల్వామా దాడి పాక్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ మేనల్లుడు ఇస్మాయిల్ హతం

ఉగ్రవాది ఇస్మాయిల్, అకా హతమయ్యాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి మసూద్ అజార్ మేనల్లుడు అయిన ఫౌజీ భాయ్, జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇది భారత భద్రతా దళాలకు భారీ విజయం. ఫిబ్రవరి 2019 పుల్వామా...
News

ఏనుగును నమ్మించి మోసం చేసిన మనుషులు

మనిషికి మాత్రమే వచ్చిన విద్య నమ్మించి మోసం చేయడం.. అది సాటి మనిషినైనా.. నమ్మిన జంతువునైనా.. చాలా చోట్ల కుక్కల్ని పెంచుకొని అవి ముసలివికాగానే మారుమూల ప్రదేశాల్లో వాటిని కట్టేసి రావడం.. అవి యజమాని కోసం ఎదురుచూస్తూ ఆకలితో చావడం వంటివి...
NewsSeva

నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కి భారీ విరాళమందించిన దొడ్ల రుక్మిణమ్మ – వరదారెడ్డి ట్రస్ట్

నెల్లూరు నగరంలోని జయభారత్ ఆసుపత్రికి చెన్నైకి చెందిన దొడ్ల రుక్మిణమ్మ - వరదారెడ్డి ట్రస్ట్ వారు రూ.17 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆసుపత్రి చైర్మన్ సీతారామి రెడ్డికి  మేనేజింగ్ ట్రస్టీ రఘునాథ రెడ్డి గురువారం అందజేశారు....
News

శ్రీశైల దేవస్థానం అవినీతి కేసులో 27 మంది నిందితుల అరెస్టు

శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి జరిగిందని డీఎస్పీ...
1 2,119 2,120 2,121 2,122 2,123 2,284
Page 2121 of 2284