News

News

హిందూ సంస్కృతిని కించపరిచిన తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే రాజీనామా చెయ్యాలి : భాజపా డిమాండ్ : స్పీకర్ కు ఫిర్యాదు

భారతీయ సంస్కృతిని అవమానించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నుదుట సింధూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని తన...
News

వ్యాక్సిన్ వేసుకోకపోతే జైలుకే….

కరోనా మహమ్మారికి తీవ్రంగా ఇబ్బందిపడిన ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఫిలిప్పీన్స్‌ ఒకటి. గతంలో కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే, కాల్చిచంపేలా చట్టం తెస్తామని హెచ్చరించాడు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో. వ్యాక్సిన్‌ తీసుకోనివారిపై అదే తరహాలో ఘాటుగా స్పందించాడు. ఓ మీడియా సమావేశంలో...
ArticlesNews

వెరీ డేంజరస్… ఈ డ్రాగన్ స్పై

చైనా దృష్టి భారత రక్షణ వ్యవస్థలోని కీలక వెబ్‌సైట్లపై ఉందని తేటతెల్లమైంది..! వాటిని హ్యాక్ చేయడానికి శతవిధాల యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సమీపంలోని బంగ్లాదేశ్‌ సరిహద్దులో అరెస్టైన చైనా గూఢచారి హాన్‌ జున్వేను...
ArticlesNews

పసలేని చైనా టీకా – అది వాడిన దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోన్న వేళ.. వ్యాక్సిన్లు ఆశాదీపంగా కనిపించాయి. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా టీకాలపై ఆధారపడిన సీషెల్స్‌, మంగోలియా, బహ్రెయిన్‌ వంటి దేశాలు వ్యాక్సిన్ల పంపిణీని...
News

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో బాంబు పేలుడు

ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్‌ సయీద్‌ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16...
News

గల్వాన్ ఘటనతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయి – జనరల్ బిపిన్ రావత్

సరిహద్దుల వెంట గల్వాన్‌.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయని భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు వ్యాఖ్యానించారు. ఆయన ఒక...
News

లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ ఆస్తులు బ్యాంకులకు బదలాయింపు… ఈడీ సంచలన నిర్ణయం… ఎగవేతదారుల కు ఆర్థిక నేరగాళ్లకు చెంపపెట్టు

భారత్‌లో బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. లలిత్‌ మోడీ, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ.. ఇలా స్వదేశంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నవారిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వ్యవస్థలో లోపాలను ఆసరాగా...
News

మీడియాపై చైనా ప్రభుత్వ వేధింపులు… మూతపడ్డ ప్రఖ్యాత యాపిల్ డైలీ పత్రిక…

మీడియా పై చైనా దాష్టీకం అంతకంతకూ పెరుగుతోంది. తనకు వ్యతిరేకంగా రాసింది అనే కారణంతో హాంకాంగ్‌లో అధిక జనాదరణ ఉన్న ప్రజాస్వామ్య అనుకూల దినపత్రిక 'యాపిల్ డైలీ'ని వేధింపులకు గురి చేస్తోంది. చైనా కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేక యాజమాన్యం పత్రికను...
NewsProgrammsSeva

కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు...
1 2,119 2,120 2,121 2,122 2,123 2,429
Page 2121 of 2429