News

News

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనకు కారణం మానవ తప్పిదమే

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో...
News

జమ్మూ కాశ్మీర్‌లో 13 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు వద్ద సోమవారం కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకుని ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. నియంత్రణ రేఖలోని నౌషెరా సెక్టార్ సమీపంలో భారతదేశంలోకి ఉగ్రవాదులు ఉదయం...
News

గూఢచర్యం చేస్తూ చిక్కిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు

న్యూఢిల్లీలోని గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారులు ఇద్దర్ని భారత ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ యొక్క ఇద్దరు అధికారులను గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడినందుకు భారత చట్ట సంస్థలు పట్టుకోవడం పాకిస్తాన్‌కు మరో ఇబ్బందిగా మారింది....
Newsvideos

పాకిస్తాన్లో బౌద్ధ మత చిహ్నాలు విధ్వంసం

సుమారు రెండు దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు అక్కడి బౌద్ధమత విగ్రహాలను, చిహ్నాలను ధ్వంసం చేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. తాజాగా ఆశ్చర్యకర రీతిలో పాకిస్తాన్ కూడా తమ దేశంలోని శతాబ్దాల కిందటి బౌద్ధ మత చిహ్నాలను తొలగించింది. గిల్గిత్,...
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం విందాం....... https://youtu.be/ZXe9FwWYEuU మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి....
News

ఆర్మీ అవసరాల కోసం సరికొత్త మహీంద్రా వాహనం

ఇటీవల మహీంద్రాలో తయారైన తేలికపాటి సాయుధ వాహనం (ఏఎల్‌ఎస్‌వీ) పనితీరును సైన్యం పరీక్షిస్తోంది. ఈ వాహనాన్ని మహీంద్రా ఎమిరేట్స్‌ వెహికల్‌ ఆర్మురింగ్‌ సంస్థ తయారు చేస్తోంది. మహీంద్రా ఆర్మర్డ్‌ లైట్‌ స్పెషలిస్ట్‌ వెహికల్‌ (ఎంఈవీఈ) పై వచ్చిన ఒక ఆర్టికల్‌ను ఆయన...
News

గుంటూరు వలస కార్మికుల శిబిరంలో అన్యమత ప్రార్ధనలు

రాష్ట్రంలో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతూనే ఉన్నాయి....
ArticlesNews

భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేసిన రాణీ అహల్యా దేవి హోల్కర్

అహల్యా దేవి హోల్కర్ (1725 మే 31 - 1795 ఆగస్టు 13)  మహారాష్ట్రలోని చొండి గ్రామపెద్ద మణికోజీ షిండే పటేల్ కుమార్తె. ఆమె 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మాల్వా సామ్రాజ్యపు...
News

జీ – 7 లో భారత్ కు చోటు

జీ-7 కూటమి దేశాల సదస్సును జూన్‌లో నిర్వహించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కూటమిలో మరికొన్ని దేశాలనూ చేర్చుకోవాలని సంకేతాలు ఇచ్చారు. ఈ జాబితాలో...
Newsvideos

“రైతు మళ్లీ రాజు కావాలి” ప్రత్యక్ష ప్రసారం

“రైతు మళ్లీ రాజు కావాలి” భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జలగం కుమారస్వామి గారి ఉపన్యాసం ప్రత్యక్ష ప్రసారం. https://youtu.be/ei3tMWZrv8U మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్...
1 2,120 2,121 2,122 2,123 2,124 2,284
Page 2122 of 2284