News

ArticlesNews

ఆధ్యాత్మిక సుగంధం శ్రీ రామానుజులు

 ( శ్రీ రామానుజాచార్యుల  జయంతి ) ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లుగా కొంతమంది మహానుభావులు కారణజన్ములు. అలాంటి వారు వారి జీవిత కాలంలో తమ తరంతో పాటు, తమ భవిష్యత్ తరాలను కూడా ఉద్దరించడానికి పూనుకుంటారు. వెయ్యేళ్ల తర్వాత కూడా...
News

తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

మంచు కొండల నడుమ నెలకొన్న మహా శివుని క్షేత్రం కేదార్‌నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి, భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్‌ధామ్ యాత్రలో...
News

మత మార్పిళ్లు, లవ్ జిహాద్ ఇప్పుడు దేశవ్యాప్త విపత్తులు : VHP

వివిధ పద్ధతులలో హిందూ అమ్మాయిలను వలలో వేసుకోవడం, లవ్ జిహాద్ లాంటి ఘటనలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే హిందూ మహిళలను వలలో వేసిన తర్వాత, మత మార్పిళ్లకు పాల్పడటం లాంటి కేసులు పెరుగుతున్నాయని, వీటిని పూర్తిగా...
News

గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి

ఇటలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైశాఖి పండుగ వేడుకల సందర్భంగా ప్రార్థనల కోసం గురుద్వారాకు వచ్చిన ఇద్దరు భారతీయులను దుండగుడు కాల్చి చంపాడు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో పట్టణంలో ఈ విషాదం జరిగింది. ప్రార్థనలు ముగించుకుని గురుద్వారా నుంచి బయటకు వస్తున్న...
News

పహల్గాం ఉగ్రదాడికి ఏడాది పూర్తి- ఆపరేషన్ సిందూర్‌ను గుర్తుచేసిన ఆర్మీ

జమ్ము కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సిందూర్‌ను గుర్తు చేస్తూ భారత ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు, ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించింది. న్యాయం జరిగిందని, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని భారత...
News

భారతీయ భాషలన్నింటినీ అనుసంధానించే ఏకీకృత వారధి సంస్కృతం : మోహన్ భాగవత్

సంస్కృత భాష భారత దేశపు ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంస్కృతం అంటే కేవలం ఒక భాష మాత్రమే కాదని, భారత దేశపు సంస్కృతి, సంప్రదాయం అని అభివర్ణించారు. అలాగే ప్రపంచ దృక్పథానికి...
News

23న రాష్ట్ర పండుగగా భగీరథ జయంతి

ఈ నెల 23న మహర్షి భగీరథుని జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా భగీరథుని జయంతి అధికారికంగా నిర్వహించేలా కూటమి ప్రభుత్వం జీవో...
News

అంతరిక్షంలో అస్సామీ నృత్యం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా వ్యోమగామి మైక్ ఫింక్ చేసిన అస్సాం జానపద 'బిహు నృత్యం'పై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హర్షం వ్యక్తం చేశారు. అస్సామీ నూతన సంవత్సరానికి గుర్తుగా రాష్ట్రం 'రంగోలీ బిహు' జరుపుకొంటున్న సందర్భంగా ఆ వీడియోను...
News

ఎస్వీ మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునికీకరణలో కీలక మలుపు చోటుచేసుకుంది. మిగిలిన పనులను చేపట్టేందుకు టీసీఎస్‌ సంస్థ అంగీకారం తెలిపింది. ప్రపంచంలోని ప్రఖ్యాత థియోసాఫికల్‌ మ్యూజియంలలో ఎస్వీ మ్యూజియం ఒకటి. ఇందులో ఫొటోలు, రాతి శిల్పాలు, ఆయుధాలు, వాయిద్య పరికరాలు, కంచు...
ArticlesNews

యుగద్రష్టకు వినమ్ర ప్రణామం

సనాతన స్ఫూర్తి ఒక సాంస్కృతిక సైన్యమై ఆవిర్భవిస్తే, భారతీయ ప్రాచీనత ఆధునిక యుగంలో పల్లె పల్లెలో పరిమళిస్తుంది. డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గెవార్ నవ నాగరికత పేరిట పశ్చిమ దేశాలు మన దేశంపై రుద్దిన విధ్వంసక నాగరికతను సవాలు చేశారు. రాక్షస...
1 192 193 194 195 196 2,473
Page 194 of 2473