News

News

భారత్ సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్స్ !

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దుల్లో చైనా సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై వంతెనను నిర్మించిన తర్వాత చైనా ఈ మూడు టవర్లను హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లడఖ్ లోని ఓ గ్రామ కౌన్సిలర్...
News

మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

గోవా: మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. గోవాలోని వివిధ...
News

కేర‌ళ‌లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ హత్య!

పోలీసు బలగాల్లో ‘స్లీపింగ్ సెల్స్’: కేరళ బీజేపీ నేత రాధాకృష్ణన్ ఆరోప‌ణ‌ కొచ్చి: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ ఉపాధ్యక్షుడు కెఎస్ రాధాకృష్ణన్ రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం పాత...
News

అర్హత లేకున్నా ఆలయాల్లో తిష్ట‌… కోర్టు కేసుతో దిద్దుబాటు చర్యలు

విజ‌య‌వాడ‌: దేవదాయశాఖలో నిబంధనల ఉల్లంఘనలు సర్వసాధారణమైపోయాయి. కోట్లాది రూపాయల రాబడి ఉండే పలు ప్రధాన ఆలయాలకు రెవెన్యూశాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు.. అర్హత లేకపోయినా సరే ఈవోలుగా కొనసాగుతున్నారు. ప్రధాన ఆలయాలకు దేవదాయ శాఖలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌లు ఈవోలుగా...
News

ఇస్లాం వీడి హిందూ ధర్మంలోకి రావాలనుకుంటున్న దంప‌తులు

ల‌క్నో: అసదుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తున్నారు. ఈ దంప‌తులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహాయం కోరారు. తమ సొంత సామాజికవర్గానికి...
News

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 30 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఏప్రిల్ 15, శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ మేర‌కు ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ధ్రువీక‌రించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు. ఖోస్ట్...
News

ఢిల్లీలోని హనుమాన్ ర్యాలీపై దాడి: కీలక నిందితుడు అస్లాం అరెస్ట్‌

ఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడిన 14 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 ఏళ్ళ‌ యువకుడు ఎండీ అస్లాం కూడా...
News

మ‌హారాష్ట్ర‌లోని మసీదుల‌పై లౌడ్ స్పీకర్లను తొలగించండి

అమిత్ షాకు ఎంఎన్ఎస్ లేఖ ముంబై: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా, రాష్ట్రంలో...
News

తీవ్రవాదుల ప్లాన్ భగ్నం!

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ప్లాన్‌ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రాజౌరి గుర్దాన్ రోడ్డులో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐ.ఇ.డి) పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా తీవ్రవాదుల కుట్రను భగ్నం చేశామని రాజౌరి పోలీసుల అధికారిక ప్రకటనలో తేలింది....
News

అధికారుల నిర్ల‌క్ష్యం.. పుష్క‌రిణిలో మునిగి భ‌క్తుడు మృతి

సింహాచలం: అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల సింహాద్రి అప్పన్న పుష్కరిణిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి గొర్లె మోహన్ రావు(19) అనే భక్తుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్ల పల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు అనే భక్తుడు...
1 1,863 1,864 1,865 1,866 1,867 2,436
Page 1865 of 2436