News

NewsProgramms

శ్రీ వెంకయ్య నాయుడి చేతులమీదుగా “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పుస్తకావిష్కరణ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో జిల్లా ప్రచారక్, విభాగ్ ప్రచారక్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సేవా ప్రముఖ్.... ఇలా వివిధ స్థాయిలలో పనిచేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో ఎందరో కార్యకర్తలకి...
ArticlesNews

ప్రకృతిలో పరమాత్మని దర్శించిన పాకలపాటి గురుదేవులు

మన చుట్టూ ఉండే ప్రకృతి. ఇదే పరమాత్మ యొక్క మరొక రూపం. అటువంటి ఈ ప్రకృతిలో దైవాన్ని దర్శించుకునేవారు మాత్రం కొందరే. అటువంటి వారిలో ప్రముఖులు పాకలపాటి గురుదేవులు. ఈయన ప్రకృతిలోని గాంభీర్యాది గుణాలతో తాదాత్మ్యం చెంది భగవత్ సాక్షాత్కారం (ప్రకృతిని)...
News

నేటి నుంచి బెజ్జిపుట్టుగ చక్రపెరుమాళ్‌ స్వామి డోలోత్సవాలు

ఆంధ్రా, ఒడిశా, ఇత‌ర ప్రాంతాల నుంచి రానున్న భ‌క్తులు క‌విటి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా బెజ్జిపుట్టుగలో వెలసిన చక్రపెరుమాళ్‌ స్వామి డోలోత్సవాలు నేటి(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు అత్యంత‌ వైభవంగా జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో ఆంధ్రా, ఒడిశా,...
News

బలవంతపు మతమార్పిడులకు హర్యానాలో పదేళ్ళు జైలు!

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించిన విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌ హ‌ర్యానా: బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. హోం మంత్రి అనిల్ విజ్ దీనికి సంబంధించిన బిల్లును నిన్న‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘హర్యానా ప్రివెన్షన్ ఆఫ్ అన్...
News

మావోయిస్టు సానుభూతిపరుల విద్రోహ కుట్ర

జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం కర్నూలులో అధికారుల సోదాలు విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో మావోయిస్టుల విద్రోహ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు భగ్నం చేసింది. ఈ మేరకు కర్నూలులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నేత పినాకపాణికి ఉదయం 10...
News

99 దేశాల్లో భారతీయ విద్యార్థులు

భారత విదేశాంగ శాఖ వెల్ల‌డి న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్టు... మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్ళినట్టు విదేశాంగ...
ArticlesNews

ముగ్గురు మ‌హిళ‌లు కొంగుబిగించారు… వెంక‌న్నను ప్ర‌తిష్ఠించారు

ఊరిలో గుడి క‌ట్టి, హిందూ ధ‌ర్మాన్ని నిల‌బెట్టారు మ‌త‌మార్పిడులూ త‌గ్గించారు.. ఏపీలోని పట్టిసీమ మహిళల విజయగాథ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: పట్టిసీమ పేరు చెప్పగానే వీరభద్రస్వామి ఆలయమే గుర్తొస్తుంది. కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పవిత్ర గోదావరి తీరాన వేంకటేశ్వరస్వామి ఆలయం లేకపోవడం గురించి...
News

తిరుమలలో అత్యుత్తమ భద్రత వ్యవస్థ

నేర రహిత క్షేత్రంగా మారనున్న తిరుమల కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన అధికారులు తిరుప‌తి: తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించారు. సీవీఎస్‌వో గోపినాథ్‌జెట్టి కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్ ప‌నితీరును వివ‌రించారు. కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ 24 గంట‌లు...
News

ఆలయాల్లో అభివృద్ధి పనులు

ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు....
News

ఆ అక్ర‌మ క‌ట్ట‌డాల కింద‌ 27 హిందూ, జైన దేవాలయాలు

పున‌రుద్ధ‌రించాల‌ని ఢిల్లీ కోర్టులో అప్పీలు ప్రభుత్వానికి, ఎ.ఎస్‌.ఐ.కి నోటీసులు న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయ‌ని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖ‌లైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు...
1 1,844 1,845 1,846 1,847 1,848 2,375
Page 1846 of 2375