News

News

దూడ కోసం గోమాత ప్రయాస… 3 కిలోమీటర్లు కారును అనుసరించిన వైనం

చెన్నై: ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని నిరూపించే సంఘటన తమిళనాడు శివగంగైలో జరిగింది. ఓ లేగదూడను రైతు కారులో పొలం నుంచి ఇంటికి తరలిస్తుండగా.. దాని తల్లి అనుసరించింది. మూడు కిలోమీటర్లు బిడ్డ కోసం కారు వెనుకే ప్రయాణించింది....
News

అనుమానంతో పిల్లల ముందే భార్యను పొడిచి చంపిన ఉన్మాది జహీర్ పాషా

బెంగ‌ళూరు: కర్ణాటకకు చెందిన జహీర్ పాషా అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా పోర్న్ చూసేవాడు. రెండు నెలల క్రితం ఓ నీలి చిత్రం చూసిన అతడు.. అందులో కనిపించింది తన భార్యేనని అనుమానించాడు. అప్పటి నుంచి ఆమెతో...
News

శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖలు ఫోర్జరీ… పోలీసుల అదుపులో నిందితుడు

తిరుప‌తి: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం ఫోర్జరీ సిఫారసు లేఖ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన యాదయ్య శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి సిఫారసు లేఖను తీసుకుని తిరుమల అదనపు ఈవో కార్యాలయంలో వీఐపీ...
News

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ భవనాన్ని ప్రారంభించిన మోడీ

గాంధీన‌గ‌ర్‌: సంప్రదాయ ప్రాచీన వైద్యానికి సంబంధించి నూతన శకం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో భాగంగా జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సంప్రదాయ వైద్య...
News

ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యతో పాల్కడ్‌లో కఠిన ఆంక్షలు.. బైక్‌పై ఇద్దరి ప్ర‌యాణం నిషేధం!

తిరువ‌నంత‌పురం: ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో (పిలియన్ రైడర్) పురుషులు కూర్చోవడంపై నిషేధం విధించారు కేరళలోని పాలక్కడ్ అదనపు కలెక్టర్​. ఆర్​ఎస్ఎస్ కార్యకర్తను ఎస్​డీపీఐ కార్యకర్త హత్య చేసిన కేసులో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్​ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్​...
News

అసొంలో 35 పశువులతో ట్రక్కు స్వాధీనం, ఐదుగురి అరెస్ట్

బిస్వనాథ్ (అసొం): అసొంలోని బిస్వనాథ్ జిల్లాలో జంతు హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై అసొం పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 20) 35 పశువులను రక్షించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, దానికి సంబంధించి కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు నజీరుద్దీన్...
News

జహంగీర్‌పురి ఘర్షణల్లో వీహెచ్‌పీ పేరు.. మండిప‌డ్డ ప‌రిష‌త్‌!

న్యూఢిల్లీ: జహంగీర్‌పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్టు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో పాటు, భజరంగ్ దళ్‌పై కేసు నమోదు...
News

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అత్యాచార కేసుల్లో నివేదికలు కోరిన కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా: ఐదు అత్యాచార కేసుల్లో స్టేటస్ రిపోర్టులు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పింగ్లా వద్ద దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగిందని పిల్ పేర్కొంది. బాధితుల ఫిర్యాదుదారులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని...
News

27 ఆలయాలు కూల్చాకే కుతుబ్ మినార్ నిర్మాణం!: కేకే మొహమ్మద్

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన సంభాషణలో ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్ మాట్లాడుతూ.. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని తెలిపారు. కుతుబ్ మినార్...
News

త‌మిళ‌నాడులో మ‌రో ఘోరం… స‌ర్కారు స్కూల్‌లో మ‌త మార్పిడికి య‌త్నం!

రుద్రాక్ష మాల వేసుకున్న విద్యార్థిని గాడిద అన్న క్రిస్ట‌య‌న్ టీచ‌ర్‌ చెన్నై: తమిళనాడులోని మ‌రో ప్రభుత్వ పాఠశాలలో క్రైస్తవ మతమార్పిడి యత్నం వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తాను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో రుద్రాక్ష మాల ధరించి,...
1 1,812 1,813 1,814 1,815 1,816 2,389
Page 1814 of 2389