News

News

టీఎన్‌ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణిపై మండిప‌డ్డ నెటిజన్లు!

చెన్నై: భ‌గ‌వాన్ శ్రీ‌రాముడు నాకు తెలియ‌ద‌ని, త‌మిళ‌నాడులో రామాల‌యాలు లేవంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు(టీఎన్‌) కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణిపై నెటిజ‌న్లు మండిప‌డ్డారు. ఒక న్యూస్ ఛాన‌ల్‌తో.. తనకు భగవాన్ రామ్ తెలియదని, తమిళనాడులో ఆయనకు దేవాలయాలు లేవని తమిళనాడుకు చెందిన...
News

బారాముల్లాలో ఎన్‌కౌంటర్

జమ్మూ కశ్మీర్ : ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని అధికారులు గురువారం తెలిపారు. ఎన్‌కౌంటర్ మాల్వా ప్రాంతంలో చోటు చేసుకుంది. తొలుత జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు...
News

పాక్‌లోని ఆ మహిళా వర్శిటీలో ఫోన్లు నిషేధం!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం వర్సిటీ క్యాంపస్‌లో ఫోన్లను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. అయిదు వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈ వివరాలను సామా టివి ఛానల్‌ ఓ కథనంలో వెల్లడించింది. తెహ్రిక్‌ తాలిబన్‌ మిలిటెంట్లు...
News

నాకు రాముడు తెలియ‌దు: టీఎన్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి

టైమ్స్ నౌతో మాట్లాడుతూ హిందూ మనోభావాలను కించపరిచిన ప్ర‌జాప్ర‌తినిధి చెన్నై: రాహుల్ గాంధీ బ్రేకింగ్ ఇండియా ఎజెండాను ముందుకు తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి హిందూ మనోభావాలను కించపరిచారు. టైమ్స్ నౌతో మాట్లాడిన ఎంపీ.. తమిళనాడు (టీఎన్)లో ఎవరూ ప్రభు...
News

పాకిస్తాన్‌లో సిక్కు కుటుంబంపై ఇస్లామిక్ రాడికల్స్ దాడి!

ఇస్లామాబాద్‌: సిక్కు నాయకుడు మస్తాన్ సింగ్, అతని ఇద్దరు కుమారులను స్థానిక ల్యాండ్ మాఫియాలోని ఇస్లామిక్ రాడికల్స్ నన్కానా సాహిబ్‌లో దారుణంగా కొట్టారు. సర్దార్ మస్తాన్ సింగ్ పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సిక్కు నాయకుడు. దాడిలో...
News

కేరళ సీపీఎంలో `లవ్ జిహాద్’ ప్రకంపనాలు.. మాజీ ఎమ్యెల్యేపై చర్య

తిరువ‌నంత‌పురం: `లవ్ జిహాద్’ వాస్తవం అంటూ ఓ పార్టీ కార్యకర్త చేసిన మతాంతర వివాహం కారణంగా ఈ ప్రాంతంలో మత సామరస్యం విచ్ఛిన్నమైనదని పార్టీ మాజీ ఎమ్యెల్యే జార్జ్ ఎం.థామస్ పేర్కొనడం కేరళ సీపీఎంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ విషయమై ఆత్మరక్షణలో...
News

పాల ఉత్పత్తిలో భార‌త్ అగ్ర‌స్థానం: మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్​ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్​.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్​లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని...
News

భారత్ సత్తాను అభినందించిన ఐఎంఎఫ్ చీఫ్‌

న్యూఢిల్లీ: పరిమిత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ, మంచి లక్ష్యంతో కూడిన విధానాల వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవా కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి...
News

ఏడుగురు పాక్ పౌరుల‌పై నిషేధం!

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులను సమకూర్చుతూ, జమ్మూ-కశ్మీరులో దాడులకు పాల్పడుతున్నందుకు ఏడుగురు పాకిస్థాని పౌరుల‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలను చేపట్టింది. జమ్మూ-కశ్మీరు సీఐడీ...
News

అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి

విశాఖ‌ప‌ట్నం: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని అందిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామాన్ని ఆయన మంగళవారం సందర్శించారు....
1 1,811 1,812 1,813 1,814 1,815 2,389
Page 1813 of 2389