News

News

ఖలిస్తాన్ అల్లర్లతో పాటియాలలో ఇంటర్నెట్ సేవలు బంద్‌

పాటియాలా: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాటియాలా జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు పంజాబ్ సర్కారు తెలిపింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపివేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఖలిస్థాన్...
News

భారత సైన్యాధ్యక్షుడు మనోజ్ పాండే

న్యూఢిల్లీ: భారత సైన్యా అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవనే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ...
ArticlesNews

‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు – 4

ఈ వ్యాసం తాలూకూ మొదటి మూడు భాగాలూ గత మూడు వారాలలో ప్రచురితమయ్యాయి.  “'కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు” వ్యాసంలో ఇది నాల్గవ, చివరి  భాగం. పాఠకుల ఆకాంక్ష మేరకు రేపు పూర్తి వ్యాసాన్ని ప్రచురించానున్నాం. ప్రొటెస్టెంట్ ల...
News

శ్రీశైలమల్లన్న భక్తులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు

శైలం: శైలం మల్లన్న భక్తులకు సకల సౌకర్యాల ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యూలైన్లలో ఎండ వేడిమికి భక్తులు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు మంచినీరు అల్పాహారం యథావిధిగా కొనసాగించాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతమైన దర్శన...
News

ముంబైలో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఏర్పాట్లు

ముంబై: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్టు మండలి ప్ర‌క‌టించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, శ్రీవారి మెట్ల‌ మార్గంలో ఈ...
News

రూ.240 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించనున్న టీటీడీ

తిరుప‌తి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ నెల అయిదోతేదీన ప‌నుల‌కు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌...
News

అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ సర్టిఫికెట్ల జారీ

అమ‌రావ‌తి: అమర్‌నాథ్ వెళ్ళే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు....
News

కోర్టుల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలి: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది న్యాయవ్యవస్థపై దేశంలోని సామాన్య పౌరులకు నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో శనివారం ఆయన...
News

కర్ణాటకలోని ఆలయాల్లో వరుస దొంగతనాలు

బెంగ‌ళూరు: కర్ణాటకలోని దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి...
1 1,798 1,799 1,800 1,801 1,802 2,388
Page 1800 of 2388