News

News

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

న్యూఢిల్లీ: 49వ భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్) నియమితులయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ప్రస్తుత సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ...
News

ముంబైలో డ్ర‌గ్స్‌, కేర‌ళ‌లో జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

ముంబై: ముంబైలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 704 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబై క్రైమ్ బ్రాంచ్​కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్​సీ) సీజ్ చేసింది. పాల్ఘర్ జిల్లాలోని నలసోపారా ప్రాంతంలో ఉన్న ఓ డ్రగ్...
News

ఆర్‌.ఎస్‌.ఎస్ చొర‌వ‌తో ఐక్య‌త‌ను చాటుతున్న ‘నంద‌నం’

కోయంబత్తూరు: సాధార‌ణంగా శ్మ‌శాన వాటిక అంటే మ‌న‌కు గుర్తువ‌చ్చేది ఎవ‌రైనా చ‌నిపోతే అక్క‌డ‌కు తీసుకెళ్ళి అంత్య‌క్రియ‌లు జ‌రుపుతారు అని… కానీ ఇక్క‌డ ఒక శ్మ‌శాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల త‌యారీ కేంద్రంగా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరు...
News

అస‌లు పేరు అబ్దుల్ సాజ‌హాన్‌… దొంగ పేరు మింటూ రాయ్‌!

పెళ్ళిళ్ళు, డ‌బ్బుల కోసం వేధింపులు ముస్లిం పురుషుల‌ను న‌మ్మొద్దంటున్న ఓ బాధితురాలు అసొంలో  హిందూ మ‌హిళ‌లే ల‌క్ష్యం చేసుకున్న ముస్లిం అరెస్ట్‌ గువాహ‌టి: అసొంలో కొత్త గ్రూమింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ పేరుతో స‌మాజంలో తిర‌గ‌డం, హిందూ భార్యను, ఇత‌ర...
News

జూడోలో రజతం.. వెయిట్​ లిఫ్టింగ్​, హైజంప్​లో కాంస్యాలు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల జూడోలో భారత్‌కు మూడో పతకం దక్కింది. ఇప్పటికే సుశీల దేవి రజతం, విజయ్‌ కుమార్‌ కాంస్యం నెగ్గగా.. తాజాగా తూలిక మాన్‌ వెండి పతకం పట్టేసింది. బుధవారం మహిళల +78 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 1ఎస్‌2-10...
News

డేరింగ్ మ‌హిళ‌… తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ

న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్‌లో పెలోసి పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించినా...
News

పింగళి వెంకయ్య పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల

న్యూఢిల్లీ: మనం ఎప్పుడూ త్రివర్ణ పతాక రూపకల్పనను మరిచిపోకూడదు. జెండా ప్రస్థానాన్ని అర్థం చేసుకుంటే పింగళి వెంకయ్యను గుర్తుచేసుకోకుండా ఉండలేమ‌ని కేంద్ర హోంమంత్రి అన్నారు. త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో కేంద్ర సాంస్కృతికశాఖ...
News

3 చైనా అవినీతి కంపెనీలకు నోటీసులు!

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు. ఒప్పోకు మొత్తం...
News

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖ‌రారు

గెజిట్ నోటిఫికేషన్ విడుదల అమ‌రావ‌తి: కోనసీమ జిల్లా పేరును.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం అసాధారణ జాప్యం, ఉదాసీనత ప్రదర్శించింది. ఇన్నాళ్ళుగా తుది నోటిఫికేషన్‌ రాకపోవడంతో......
News

దేశ భూగర్భ జలాల్లో కాలకూట విషం

వెల్లడించిన కేంద్రం, నివారణకు పలు పథకాలు న్యూఢిల్లీ: భూగర్భజలాల కాలుష్యం గురించి పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ జలాల నాణ్యత క్షీణిస్తోందని రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది. గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని, దాదాపు...
1 1,800 1,801 1,802 1,803 1,804 2,491
Page 1802 of 2491