పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!
భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన 'ఆపరేషన్ సిందూర్' జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్లోని బహవల్పూర్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభానల్లా'ను...








