News

News

అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా!

అమరావతి: పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ...
News

అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం నిర్మిస్తాం: విశ్వహిందూ పరిషత్

భాగ్యనగరం: భద్రాచలం సీతారామచంద్ర స్వాముల వారి ఆస్తులను రక్షించడం కోసం ఉత్తర భారత దేశంలో నిర్మించిన అయోధ్య ఉద్యమం మాదిరి, దక్షిణ భారతదేశంలో కూడా భద్రాచలం రాముల వారి భూముల రక్షణకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ...
News

మతమార్పిడులకు అమెజాన్ నిధులు … `ఆర్గనైజర్’ కథనం

న్యూఢిల్లీ: జాతీయ ఆంగ్ల వార పత్రిక ది ఆర్గనైజర్ తన తాజా సంచికలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో మత మార్పిడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తూ జాతీయ ఆంగ్ల వారపత్రిక `ఆర్గనైజర్’ తాజా సంచికలో కవర్ స్టోరీని ప్రచురించింది....
News

ప్రధాని మోదీని పలకరించిన జిన్పింగ్.. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల నేతల తొలి భేటీ

న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌లు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఇండోనేషియాలో జరుగుతోన్న జీ-20 సదస్సులో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా ఒకరికొకరు...
News

చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో...
News

గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా త్యాగం మరువలేనిది

ఉయ్యూరు: దేశ స్వాతంత్య్ర సాధనలో గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా త్యాగం మరువలేనిదని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎం.ఫణిదూర్జటి అన్నారు. గిరిజన గౌరవ దివాస్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన బిర్సా ముండా...
News

మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం

గాంధీనగర్‌: గుజరాత్ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే "గోవధ శాలలను" పెంచుతామని వివాదాస్పద ప్రకటన చేశారు. "ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు...
News

భారతదేశ పౌరులంతా హిందువులే… : డాక్టర్‌ మోహన్ భాగవత్

సుర్గుజా: భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్‌ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. మనందరికీ ఒకే వారసత్వం...
News

మోదీతో భేటీ తర్వాత రిషి కీలక నిర్ణయం… ఏటా 3 వేల మంది భారతీయులకు వీసా

న్యూఢిల్లీ: యూకే వెళ్ళాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర...
News

కేరళ సీఎంకు చుక్కెదురు… వీసీల నియామకం కొట్టేసిన హైకోర్టు

తిరువనంతపురం: యూనివర్శిటీల పనితీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌ల మధ్య తలెత్తిన వివాదంలో కేరళ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైనది. స్టేట్ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు...
1 1,579 1,580 1,581 1,582 1,583 2,381
Page 1581 of 2381