News

ArticlesNews

మళ్లీ తెరపైకి వచ్చిన అరుణాచల్ వివాదం.. ఎందుకీ గొడవ?

సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మన దేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. దీనిపై భారత్ స్పందిస్తూ పెట్టుడు పేర్లను తిరస్కరించింది. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో పూర్తిగా భారత దేశంలో అంతర్భాగమని, విడదీయలేనిదని స్పష్టం...
News

గుండెపోటు, కోవిడ్ మధ్య సంబంధం ఉందా?.. కేంద్ర ఆరోగ్య మంత్రి సమాధానం ఇలా

ఇటీవలి కాలంలో అతి తక్కువ వయసువారు కూడా గుండె పోటు వల్ల మరణిస్తుండటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి...
News

థియేటర్ల లో మాస్కు ధరించాలి

తమిళనాడులోని సినిమా థియేటర్ల లో ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రులకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఇటీవల ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే....
News

మార్కెట్లో నాసిరకం మందులు.. జర జాగ్రత్త

గత ఫిబ్రవరిలో నిర్వహించిన తనిఖీల్లో 59 రకాల మందులు నాసిరకమైనవిగా గుర్తించినట్లు కేంద్ర, రాష్ట్ర నాణ్యత నియంత్రణ బోర్డులు సంయుక్తంగా ప్రకటించాయి. మందుల తయారీ సంస్థలు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 1,251 రకాల మందులను పరీక్షించామని, వాటిల్లో 59 రకాల మందులు...
News

అవినీతిపై సీబీఐ ఉక్కుపాదం మోపాలి – ప్రధాని మోదీ

అవినీతిపై చర్యలు తీసుకునే రాజకీయ సంకల్పానికి ఇప్పుడు లోటు లేదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. అవినీతిపరులు ఎంతటి శక్తిమంతులైనప్పటికీ అధికారులు నిస్సంకోచంగా వారిపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. నేరస్థులను విచారించడంలో ఆలస్యాన్ని నివారించాలని, వారికి వేగంగా శిక్షపడేలా చూడాలని సీబీఐని ఆదేశించారు....
News

తమిళనాడులో కేంద్ర మంత్రిని చుట్టుముట్టిన మహిళలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు తమిళనాడులో ఊహించని పరిణామం ఎదురైంది. గృహిణులు ఆమెను చుట్టుముట్టి వంట గ్యాస్‌ ధర తగ్గించాలని కోరారు. 2024 ఎన్నికల దృష్ట్యా ‘వాల్‌ టూ వాల్‌’ ప్రచారం ప్రారంభించేందుకు ఆమె కాంచీపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో...
News

గణపయ్య బొజ్జలో వజ్రాలుంటాయని కూల్చేశారు- గుంటూరులో దుండుగల ఘోరం

ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో  కొండ పై ఉన్న అత్యంత పురాతనమైన 700 సంవత్సరాల చరిత్ర ఉన్న వినాయకుడి విగ్రాహాన్ని పగలగొట్టారు. గుప్త నిధుల కోసమే విగ్రహాన్ని బ్రైక్ చేసినట్లు భావిస్తున్నారు స్థానికులు. విగ్రహం బొజ్ఝలో‌ వజ్రాలు ఉంటాయి అన్న...
News

హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి – పరిపూర్ణానంద స్వామి

జగిత్యాల: దేశంలో హిందువులకు, హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలని పరిపూర్ణానంద స్వామి డిమాండ్‌ చేశారు. జగిత్యాల పట్టణంలో సోమవారం నిర్వహించిన వీరహనుమాన్‌ విజయయాత్రలో ఆయన మాట్లాడుతూ... ‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరముంది....
News

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలుకు ముహూర్తం ఖరారు

సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ పట్టాలెక్కనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇది రెండో వందేభారత్ కానుంది. వారంలో మంగళవారం మినహా ప్రతీ రోజు ఈ రైలు రాకపోకలు ఉంటాయి. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు నెంబర్ 20701గా నిర్ణయించారు. ఈ...
News

జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించదు – మంత్రి జైశంకర్

జాతీయ జెండాను అగౌరవపరిస్తే భారత్ సహించబోదని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. గత నెలలో లండన్‌లోని భారత హై కమిషన్ ఎదుట ఖలిస్థానీ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైకమిషన్‌లోని జెండాను తొలగించి దాని స్థానంలో...
1 1,579 1,580 1,581 1,582 1,583 2,487
Page 1581 of 2487