తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!
తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో అభివృద్ధి...









