News

News

తిరుమలలో ఆటొమెటిక్ యంత్రాలతో త్వరలో లడ్డు తయారీ!

తిరుమలలో లడ్డూ తయారీ కోసం సుమారు రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థను డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థాయిలో అభివృద్ధి...
News

జమ్మూకశ్మీర్‌లోనూ కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌ తరహా ఘటన!

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ లో భూమి కుంగుతున్నట్లే.. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌కూ ఆ సమస్య విస్తరించింది. దోడా జిల్లాలోని టటరీ మున్సిపాలిటీకి చెందిన నయీ బస్తీ ఏరియాలో భూమి కుంగిపోవడం మొదలైంది. ఫలితంగా సుమారు 20 ఇళ్లు, ఒక మసీదు బీటలు వారాయి. దీంతో...
News

మందు తాగొద్దు.. ఆవు పాలు తాగండి..! బీజేపీ నాయకురాలు ఉమాభారతి వినూత్న కార్యక్రమం!

మధ్యప్రదేశ్‌లో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉమాభారతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. మందుబాబులు మద్యం మానేసి ఆవు పాలు తాగాలని కోరారు. నివారీ జిల్లాలోని ఓర్చాలో మద్యం...
News

ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని ఎన్‌ఐఎకి మెయిల్‌… భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు!

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో ఉగ్రదాడి చేస్తామని బెదిరిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కి ఒక మెయిల్ వచ్చింది. తాలిబన్ ఉగ్ర సంస్థ సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ...
News

రామచరిత్‌మానస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి – వీహెచ్‌పీ డిమాండ్‌

‘రామచరిత్‌మానస్’పై సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ నేతలు ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వారి పార్టీల గుర్తింపును రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాన...
ArticlesNews

కళా తపస్వి వెళ్లిపోయావా.. నీకిష్టమైన శివయ్య దగ్గరికి!

దర్శకుడు అంటే దార్శనికుడు... ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట ఉండేవాడు.. ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. స్వామివారిని సుమారు 60,609 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 23,394 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం స్వామివారికి హుండీ ఆదాయం 3.13 కోట్లు వచ్చింది. సర్వదర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి...
News

శివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబు

శ్రీకాళహస్తి - మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తీశ్వరాలయం ముస్తాబవుతోంది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు 14 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన ఆదివారం స్వర్ణముఖి నదిలో త్రిశూల...
News

సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు

పంజాబ్ అమృతసర్ లోని భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. అమృతసర్ సెక్టార్‌ రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్‌ను శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేశారు. పాకిస్థాన్ ఈ డ్రోన్ ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల...
News

వైభవంగా లక్ష దీపార్చన

భీష్మ ఏకాదశి సందర్భంగా బుధవారం సాయంత్రం నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధనను నేత్ర పర్వంగా నిర్వహించారు. ప్రముఖ చిత్రకారుడు ముత్యాల చంద్ర.. ఉప్పు, ముగ్గు, రంగులు ఉపయోగించి తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు(150 అడుగులు), శంఖం, ఢమరుకం, త్రిశూలం...
1 1,524 1,525 1,526 1,527 1,528 2,379
Page 1526 of 2379