News

News

ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్‌ ఎన్నికల తేదీ మార్పు..

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్పులు చేసింది. రాజస్థాన్‌ అసెంబ్లీకి ముందుగా ప్రకటించిన నవంబర్‌ 23 బదులు.. నవంబర్‌ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలను మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు డిసెంబర్‌ 3న...
News

గగన్‌యాన్‌పై ఇస్రో కీలక ప్రకటన.. ఈ నెల 21న టెస్ట్

చంద్రయాన్ సక్సెస్‌ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు మరో కీలక ప్రయోగానికి సిద్దమవుతున్నారు. అంతరిక్షంలోకి మనుషులను పంపించేందుకు గగన్‌‌యాన్ ప్రాజెక్టును ఇస్రో చేపడుతున్న విషయం తెలిసిందే. ఇస్రో చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రయోగంగా ఇది నిలవనుంది. దీనికి సంబంధించి ఈ నెల 21న...
News

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కూలెంట్‌ లీక్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని తమ ల్యాబ్‌ నుంచి కూలెంట్‌ లీకవుతున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అయితే అక్కడి వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. 2021లో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించిన ‘నౌకు’ సైన్స్‌ ల్యాబ్‌లోని ప్రత్యామ్నాయ రేడియేటర్‌ నుంచి ఈ లీకేజీ...
News

మైసూర్ లో దసరాకు ఉద్రిక్తలు రాజేస్తున్న మహిష ఉత్సవం

దసరా నేపథ్యంలో సాంస్కృతిక నగరంగా పేరొందిన మైసూర్ ఉత్సవాల నిర్వహణకు ముస్తాబు అవుతూ ఉండగా ఒక వర్గం వివాదాస్పదమైన మహిష ఉత్సవం జరిపేందుకు ప్రయత్నిస్తుండటం ఉద్రిక్తలకు దారితీస్తుంది. దసరా ఉత్సవాలకు మైసూరు సిద్దమవుతుండగా ,మరోవైపు మహిష దసరా సందడి గత రెండు...
News

ఈ శనివారం ఆకాశంలో కనువిందు చేయనున్న రింగ్ ఆఫ్ ఫైర్

వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా...
News

అంతర్జాతీయ రామ కథా మ్యూజియంను నిర్వహించనున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్యలో సరయూ నది ఒడ్డున దాదాపు 2.8 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ రామ్ కథా మ్యూజియం నిర్వహణను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించనుంది.ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర...
News

రోజుకు లక్ష మంది భక్తులు దర్శించుకునేలా దసరా ఏర్పాట్లు : దుర్గగుడి అధికారులు

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి జరిగే దసరా ఉత్సవాలకు రోజుకు లక్షా 70వేల మంది భక్తులు దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.ప్రతి సెకనుకు ఇద్దరు - ముగ్గురు భక్తులు దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.రోజుకు నాలుగు...
News

త్వరలోనే నవీ ముంబైలో శ్రీవారి ఆలయం

నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సింఘానియా గ్రూప్‌ ముందుకొచ్చింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమండ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, ఎండీ గౌతమ్‌హరి సింఘానియా సమక్షంలో మంగళవారం ఈ మేరకు ఒప్పందం జరిగింది. ముంబైలోని ఉల్వే ప్రాంతంలో...
News

కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ నేతల భేటీ

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ జీ, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే జీ సహా పలువురు అగ్రనేతలు కేరళ రాజధాని తిరువనంతపురంలో సమావేశమయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ బైఠక్‌ (సమావేశం) సోమవారం మొదలైంది. ‘‘సాధారణంగా ప్రతి...
1 1,524 1,525 1,526 1,527 1,528 2,486
Page 1526 of 2486