ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్ ఎన్నికల తేదీ మార్పు..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్పులు చేసింది. రాజస్థాన్ అసెంబ్లీకి ముందుగా ప్రకటించిన నవంబర్ 23 బదులు.. నవంబర్ 25న ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలను మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3న...









