News

News

ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలో నేడు హైఅలర్ట్‌

ఇజ్రాయెల్‌ - హమాస్‌మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం హైఅలర్ట్‌ ప్రకటించారు.ఢిల్లీలో సంఘ విద్రోహ శక్తులు ఆందోళనలకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం...
News

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు తొలి బ్యాచ్‌

ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ‘ఆపరేషన్‌ అజయ్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 200 మందికి పైగా భారతీయుల్ని తీసుకుని టెల్‌ అవీవ్‌ నుంచి ప్రత్యేక విమానం శుక్రవారం...
News

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సామాజిక సమరసత సమ్మేళనం ఆదివారం నెల్లూరుకు సమీపంలోని గొలగమూడు శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో అట్టహాసంగా నిర్వహించారు. ప్రారంభంలో ముందుగా శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ క్షేత్ర సహ ప్రచారక్ భరత్,సమరసత...
News

జనవరి 26 తరవాత భక్తులకు రామ్ లల్లా దర్శనం : శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు హాజరు కావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేసింది. వారందరికీ తాము తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేనందునే...
News

సనాతన ధర్మం.. భారత్‌కు మారుపేరు : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చలాక్ డా.మోహన్ భగవత్‌

సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆరెస్సెస్ సర్ సంఘ్ చలాక్ డా.మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు....
News

గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్‌ బోర్డు స్పందన

కేంద్రం గంగా జలాన్ని సైతం వదలడం లేదని.. దానిపైనా జీఎస్టీ వేస్తోందంటూ కాంగ్రెస్‌ ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు సీబీఐసీ స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ లాంటిదేం లేదని స్పష్టత ఇచ్చింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌...
News

శ్రీశైలం దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం : ఈవో పెద్దిరాజు

శ్రీశైల మహాక్షేత్రంలో వైభవోపేతంగా నిర్వహించే దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు వారితో స్నేహభావంగా మర్యాదపూర్వకంగా మెలగాలని...
News

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి గరుడోత్సవాన్ని 19వ తేదీ సాయంత్రం...
News

ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్: ఇకపై రిజర్వేషన్ టిక్కెట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. రిజర్వేషన్ చేసుకొని ఎమర్జెన్సీ కారణంగా లేదా చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికోసం ఇండియన్ రైల్వే గొప్ప సదావకాశాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణించాలి లేదా టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి...
News

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో – గ‌రుడ వాహ‌నం సాయంత్రం 6.30 గంట‌ల‌కే

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌రు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 19న జ‌రుగ‌నున్న గ‌రుడ‌వాహ‌నసేవ‌ ద‌ర్శ‌నాన్ని ఎక్కువ మంది భ‌క్తుల‌కు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో రాత్రి 7 గంట‌లకు బ‌దులుగా సాయంత్రం 6.30 గంట‌ల‌కు...
1 1,522 1,523 1,524 1,525 1,526 2,486
Page 1524 of 2486