News

News

కడపలో విజయదుర్గాదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కడప నగరంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి ఆలయ 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ యాగ మండపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ నిర్వాహకులు దురా ప్రసాద్‌ దంపతులు గణపతిపూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవ పూర్వాంగ కార్యక్రమాలతో అంకురార్పణ చేయగా.. ప్రముఖ...
News

దేవుడి భూమి దర్జాగా కబ్జా.. ఏకంగా ఇళ్లు నిర్మించుకున్న వైనం!

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మూలపాడు దాసాంజనేయస్వామి దూప దీప నైవేద్యం నిమిత్తం అమరావతి జమీందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దానం చేసిన భూమిపై కబ్జాదారుల కన్నుపడింది. దాసాంజనేయస్వామి దేవస్థానం పోషణ నిమిత్తం ఆర్‌ఎస్‌ఆర్‌, అడంగల్‌లో సర్వే నెంబరు 2/1, 2/2లో 6.66...
News

ఆదివాసీల అతిపెద్ద పండుగ గాంధారి మైసమ్మ జాతర ప్రారంభం

గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డోలు చప్పుళ్ల మధ్య, కొండ కోన పులకించేలా, చెట్టు పుట్ట పరవశించేలా గాంధారి మైసమ్మ జాతర శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులోని చారిత్రక గాంధారి కోట వద్ద...
News

ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మణిపూర్లలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చెరకు పంట సాగు చేస్తున్న షామ్లీ ప్రాంతంలో...
News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సుమారు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,094 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
News

ముస్లింలు మత విద్వేషాలకు పాల్పడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారు – రామ్‌దేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

ముస్లింలు దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ.. హిందూ మహిళలను అపహరిస్తున్నారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూయిజం...
News

అయోధ్య రామమందిరాన్ని పేలుస్తామంటూ బెదిరింపు కాల్‌… అప్రమత్తమైన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఓ ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ కలకలం సృష్టించింది. ఫోన్‌ చేసిన సదరు వ్యక్తి.. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని పేల్చేస్తానంటూ కామెంట్స్‌ చేయడం సంచలనంగా మారింది. ఈ బెదిరింపు ఫోన్‌ కాల్‌ నేపథ్యంలో యూపీ...
News

పంజాబ్‌లో పాస్టర్ల అరెస్టు.. కారణం ఏంటంటే?

జలంధర్ - పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో ఉన్న తాజ్‌పూర్ గ్రామానికి చెందిన బజిందర్ సింగ్, కపుర్తలాలోని ఖోజేవాల్ గ్రామానికి చెందిన హర్‌ప్రీత్ డియోల్ అనే ఇద్దరు పాస్టర్లు, అదేవిధంగా దోబాకు చెందిన ఇద్దరు పాస్టర్‌ల ప్రాంగణాలు, చర్చిలలో ఆదాయపు పన్ను శాఖ...
News

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. 11 నెలల్లోనే రూ.1400 కోట్లు!

తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది మార్చి నెల నుంచి ప్రతినెలా వరుసగా వంద కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. దీంతో 11 నెలల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1400 కోట్ల మార్కును...
News

భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్‌ సీజేఐ!

భారత సర్వోన్నత న్యాయస్థానం (supreme court)లో నేడు అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు. సింగపూర్‌ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్‌.. ప్రస్తుతం...
1 1,523 1,524 1,525 1,526 1,527 2,379
Page 1525 of 2379