ఆది కైలాస శిఖరం ఎదుట ప్రధాని మోదీ ధ్యానం
ఉత్తరాఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ పిథోర్గఢ్లోని ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడి మహాశివుడి ఆలయంతోపాటు పార్వతీకుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మోదీ...









