News

News

ఆది కైలాస శిఖరం ఎదుట ప్రధాని మోదీ ధ్యానం

ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిథోర్‌గఢ్‌లోని ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడి మహాశివుడి ఆలయంతోపాటు పార్వతీకుండ్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా మోదీ...
News

తిరుమల ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన...
News

పఠాన్‌కోట్‌ సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ కాల్చివేత..

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి, భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది షాహిద్‌ లతీఫ్‌ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌ లో సభ్యుడైన 41 ఏండ్ల లతీఫ్‌.. 2016, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌...
News

తిరుపతి జిల్లా అప్ప‌లాయ‌గుంటలో శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ

తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ...
News

ఎన్నికల రాష్ర్టాల్లో సీనియర్‌ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన...
News

చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త..ఇండియన్ ఓషియన్ రిమ్ దేశాలకు జైశంకర్ హెచ్చరిక

హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని భారత్ పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా,...
News

బ్రహ్మోస్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వర్షన్ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం..!

భారత వైమానిక దళం (IAF) తూర్పు ద్వీపసముద్ర తీరప్రాంతానికి సమీపంలో బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎర్త్‌ టూ ఎర్త్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించింది. టెస్ట్‌ ఫైర్‌ విజయవంతమైందని, మిషన్‌ అన్ని లక్ష్యాలను సాధించిందని సాధించిందని ఎయిర్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ సందర్భంగా మిస్సైల్‌కు సంబంధించిన...
News

అగ్రి ఇన్‌స్టిట్యూట్‌కు స్వామినాథన్‌ పేరు.. ఆయన పేరుతో పురస్కారం.. తమిళనాడు సర్కార్ నిర్ణయం

తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేరు పెడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.అలాగే, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్‌ ప్రోపగేషన్‌, జెనిటిక్స్‌ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్‌...
News

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్‌ అజయ్‌.. నేడు రానున్న మొదటి విమానం

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించేందుకు ‘ఆపరేషన్‌ అజయ్’ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేక విమానాలను నడుపుతున్నది. భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం నేడు దేశానికి...
News

యువతకు స్వతంత్ర వేదిక మై భారత్‌ను ఏర్పాటు చేయనున్న కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘మేరా యువ భారత్‌’ (మై భారత్‌) పేరుతో స్వయం ప్రతిపత్తిగల ఒక వేదికను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు...
1 1,523 1,524 1,525 1,526 1,527 2,486
Page 1525 of 2486