News

News

అయోధ్యకు చేరిన సాలగ్రామ శిలలు.. త్వరలోనే రాముడి విగ్రహం రెడీ!

ఉత్తరప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం వద్దకు నేపాల్ ప్రభుత్వం అందజేసిన సాలగ్రామ శిలలను తీసుకొచ్చారు. లారీలలో ఆ శిలలను తీసుకొస్తున్న సమయంలో భక్తులు భారీగా తరలివచ్చి దారివెంట బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం...
News

ద్వారకా తిరుమలలో పెళ్లిళ్ల సందడి

ద్వారకా తిరుమలలోని శ్రీవారి క్షేత్రంలో మాఘ మాసం పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది గత నెల 26 నుంచి ముహూర్తాలున్నప్పటికీ బుధవారం మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 9.23 గంటల ముహూర్తానికి శేషాచల కొండపై వివాహాలు,...
News

చిన వెంకన్న దర్శనానికి కాలినడకన వెళ్తున్న వేలాది మంది భక్తులు

ద్వారకా తిరుమలలోని చినవెంకన్న క్షేత్రానికి జంగారెడ్డిగూడెం నుంచి ఆరు వేల మంది వరకు పాదయాత్రగా తరలి వచ్చారు. ఏటా మాఘశుద్ద ఏకాదశి రోజున కాలినడకన క్షేత్రానికి కాలినడకన భక్తులు వస్తుంటారు. జంగారెడ్డిగూడెం పాతబస్టాండు వద్ద సాయిబాబా మందిరం నుంచి తెల్లవారుజామున యాత్ర...
News

శ్వేతగిరి.. భక్త జనసంద్రం!

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్వేతగిరి భక్త జనసంద్రమైంది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని బుధవారం గార మండలం శాలిహుండం(శ్వేతగిరి) కొండపై వెలసిన శ్రీ వేణుగోపాలస్వామి యాత్రకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేణుగోపాల.. పాహిమాం.. అంటూ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని...
News

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన

అద్దంకిలోని శింగరకొండ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచై తన్య అన్నారు. శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద రూ.1.59 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు చేశారు. రూ.65.50...
News

జమ్మూలో భారీ హిమపాతం.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు! ఇప్పటికే ఇద్దరు మృతి!

జమ్మూ కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లో ప్రమాద హిమపాతం హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో...
News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 61,368 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ...
News

నైవేద్యం, ప్రసాదాల పంపిణీలో ఇంతటి నిర్లక్ష్యమా? అనంతపురంలో రామాలయం నిర్వహణపై భక్తుల అసంతృప్తి!

అనంతరం పట్టణంలోని మొదటి రోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం నిర్వహణ తీరుపట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఈ ఆలయంలో సంప్రదాయాలకు, సనాతన ధర్మాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. స్వామివారికి నివేదించే...
News

పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కోర్కెలు తీచ్చే కల్పవల్లి జాతర మొదలైంది!

ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దేవత శ్రీ శంబర పోలమాంబ జాతర ఘనంగా ప్రారంభమైంది. విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని మక్కువ మండలం శంబరలో వెలసిన పోలమాంబ అమ్మవారి జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది మంది రాకతో శంబర గ్రామం...
News

లిక్కర్‌ దుకాణాలను గో శాలలుగా మారుస్తాం – బీజేపీ నేత ఉమాభారతి వెల్లడి

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ఆమె ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆమె .. నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న లిక్కర్‌...
1 1,526 1,527 1,528 1,529 1,530 2,379
Page 1528 of 2379