News

News

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మౌనంగా ఉండం ; కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై

ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో...
News

జగదభిరాముడి చరిత్ర తెలిపేలా..అయోధ్య నుంచి రామేశ్వరం వరకు శ్రీరామ స్తంభాలు; 290 స్థలాల ఎంపిక

శ్రీరాముడి జీవిత చరిత్రతో పాటు ఆయన ప్రాముఖ్యతను రాబోయే తరాలకు తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం ఉత్తర్​ప్రదేశ్​లోనినికి సంబంధించి కీలక ప్రకటన చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దేశంలోని 290 ప్రాంతాల్లో శ్రీరాముడి రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు...
News

యూరోప్ లో పలు నగరాల్లో కన్నుల పండుగలా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో యూరప్ లోని అక్టోబర్ 07న ప్యారిస్ (ఫ్రాన్స్), 08న డబ్లిన్ (ఐర్లాండ్) నగరాల్లో శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభావంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. యూరప్...
News

ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం

2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్‌ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది. క్లాడియా గోల్డిన్‌...
News

దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో...
News

వచ్చే నెలలో వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు

కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించే ఈ ఉత్సవాల కోసం ఆహ్వాన పత్రిక, పోస్టర్లు సిద్ధం...
News

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయాలు

తిరుమల అన్నమయ్య భవనంలో ముగిసిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం.ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలను మీడియాకు వివరించిన ఛైర్మన్ కరణాకరరెడ్డి. అలిపిరి గోశాలలో శ్రీ శ్రీనవాస అనుగ్రహ విశేష హోమం అనే పేరుతో యజ్ఞం. తితిదే లో పనిచేస్తున్న పారిశుద్ద్యా కార్మికుల...
News

దేశ సమగ్రతను పరిరక్షించేందుకు దీటుగా ఐఏఎఫ్‌ : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి

ఎప్పటికప్పుడు కొత్తగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి పిలుపునిచ్చారు. దేశ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు, శత్రువులను దీటుగా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్‌ కట్టుబడి ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు....
News

వైభవంగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి తెప్పోత్సవం

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేక వార్షిక ఉత్సవాల్లో చివరిరోజు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ లు, అర్చన పూజలు జరిగాయి. ఆదివారం సె లవురోజు కావడంతో భక్తులు పెద్ద...
1 1,526 1,527 1,528 1,529 1,530 2,486
Page 1528 of 2486