News

News

చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి, భారత్‌లో ప్రమాదం లేదన్న కేంద్రం

చైనాలో H9N2 ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఆ దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ ఇన్ఫెక్షన్‌కి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిపై మరోసారి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గతంలో చైనాలోని వూహాన్ నగరంలో ఇలాగే కరోనా...
News

బ్రాహ్మణ విద్యార్థినికి బలవంతంగా గుడ్డు తినిపించిన పాఠశాల సిబ్బంది

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలికకు బలవంతంగా గుడ్లు తినిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం విషయంపై చిన్నారి తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...
News

భారతీయులకు మరణశిక్ష కేసులో భారత్‌ అప్పీల్‌ను స్వీకరించిన ఖతార్‌ కోర్టు

గూఢచర్యం ఆరోపణలపై గత కొన్ని నెలలుగా ఖతార్‌ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ భారత ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను...
ArticlesNews

కార్తిక మాసంలో గోవులను పూజించే గోపాష్టమి విశిష్టత ఏమిటి ?

కార్తిక మాసం పరమ పవిత్రమైన మాసం. కార్తిక మాసంలో కార్తిక గోపాష్టమికి ఒక విశిష్టత ఉంది. కార్తిక గోపాష్టమి కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ఎనిమిదవ రోజున వస్తుంది. ఈ రోజున గోవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. గోపాష్టమి...
News

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు అనుస్ఠాన కార్యక్రమాలు

అయోధ్య రాంలల్లా ప్రాణ ప్రతిష్ఠానంతరం 48 రోజుల పాటు ఆస్థానంలో అనుస్ఠాన కార్యక్రమాలు నిర్వహించనున్నారని శ్రీరామ తీర్ధ క్షేత్రం ట్రస్ట్ తెలిపింది.ఇందులో భాగంగా రోజూ 1 కిలో వెండి కలశంతో రాంలల్లాకు అభిషేకం నిర్వహించనన్నట్లు పేర్కొంది. శ్రీ రామ్ సేవ పేరుతో...
News

‘భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుంది’ : విశ్వ హిందూ కాంగ్రెస్ లో డా. మోహన్ భగవత్ జీ

ప్రపంచం శాంతి మార్గంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ పరమ పూజ్యనీయ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. ఇప్పుడు భారతదేశం మాత్రమే మార్గాన్ని చూపుతుందని భావిస్తున్నానన్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జయస్య ఆయత్నం ధర్మ: అనే...
ArticlesNews

పోరాట యోధుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు లచిత్ బర్ఫుకన్

( నవంబర్ 24 - లచిత్ బర్ఫుకన్‌ జయంతి ) మొఘలుల సామ్రాజ్య కాంక్షను, వారి దాష్టికాలను ఎదిరించిన భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజ్‌పుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రపాల్ వంటి యోధుల కోవకు...
News

శ్రీ‌వారి ఆల‌యంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెల్లవారుజామున 4.45 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....
News

తిరుమ‌లలో న‌వంబ‌రు 27న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌మని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి...
1 1,472 1,473 1,474 1,475 1,476 2,484
Page 1474 of 2484