News

News

శ్రీ‌వారి ఆల‌యంలో వైభవంగా కైశికద్వాదశి ఆస్థానం

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెల్లవారుజామున 4.45 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....
News

తిరుమ‌లలో న‌వంబ‌రు 27న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27వ తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను టీటీడీ ర‌ద్దు చేసింది. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌మని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది.భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి...
News

అంతరిక్షం నుంచి తొలి లేజర్‌ సందేశం

అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతమైన ముందడుగు పడింది. అంతరిక్షంలోని 16 మిలియన్‌ కిలోమీటర్ల నుంచి భూమిపైకి తొలి లేజర్‌ సందేశం అందింది. నాసా ప్రకారం.. ఇది భూమి, చంద్రుడి మధ్యదూరం కంటే 40 రెట్లు ఎక్కువ. ఇది ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ రంగంలోనే అతిగొప్ప...
ArticlesNews

ఆంగ్లేయులకు ఎదురు నిలిచిన రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

(నవంబర్ 24 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి) భారత స్వాతంత్ర్య ఉద్యమం అనగానే అందరికీ గుర్తొచ్చేది 1857 నాటి సిపాయిల తిరుగుబాటు. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై తిరుగుబాటు బావుటా ఎగురువేశాడు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి...
News

నేడు రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను టిటిడి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలోని గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానుంది. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో...
News

విజయవాడలో అయోధ్య రాముడి అక్షింతల కలశ ఊరేగింపు

విజయవాడలోని చిట్టినగర్ లో అయోధ్య రాముడి అక్షింతల కలశ ఊరేగింపు సాగింది. కేఎల్ రావు నగర్ లోని అమ్మవారి ఆలయం నుంచి గురువారం ఉదయం పాలప్రాజెక్టు సమీపంలోని హనుమత్ దీక్షా పీఠం వరకు అక్షింతల ఊరేగింపు జరిగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ...
News

సుఖోయ్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10వేల కోట్లు ; రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి రూ.10,000 కోట్ల టెండర్‌ను జారీ చేసింది. భారత వైమానిక...
News

సింహగిరికి మరో ఘాట్‌ రోడ్‌, భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం

సింహాచలం కొండపైకి మరో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండు ఘాట్లు అందుబాటులో ఉండగా మరో ఘాట్‌ రోడ్డు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు...
News

రేపు శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం, చ‌క్ర‌తీర్థ ముక్కోటి

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 24వ తేదీన శుక్ర‌వారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే...
News

బ్యాంకాక్‌లో రేపటి నుంచి ప్రారంభంకానున్న విశ్వ హిందూ కాంగ్రెస్ సమావేశాలు

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో రేపటి నుంచి విశ్వ హిందూ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.వరల్డ్ హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జయస్య ఆయత్నం ధర్మః , అంటే “ధర్మం, విజయానికి నిలయం” అనే ఇతివృత్తంతో 2023 WHC సమావేశాలు...
1 1,473 1,474 1,475 1,476 1,477 2,485
Page 1475 of 2485