( డిసెంబర్ 10 - ధన్వంతరి జయంతి ) ‘ధన్వంతరి’ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం.. ఆయుర్వేదం ఎంత ప్రాచీన దేశీయ వైద్యమో, అంత ఆధునికమని, మన దేశానికి ఒకే సంస్కృతి, ఒకే నాగరికత, ఒకే జాతీయపతాకం ఉన్నట్లు, ప్రాచీన వైద్యంలో...
చెన్నైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డిఆర్ఎఫ్ & ఎస్డిఆర్ఎఫ్ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రీయ...
రాష్ట్రంలో సందర్బం వచ్చిన ప్రతిసారీ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. హిందువుల విశ్వసాలను కించపరచడమే ధేయ్యంగా ఈ వ్యాఖ్యలు సాగుతున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమందేపల్లిలోని...
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రత్యేకం ( డిసెంబర్ 10 -ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ) మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాది రాళ్లు వంటివి. విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన జరగక ముందు ప్రపంచం మొత్తం బానిసత్వం అమలులో...
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్విట్టర్(ఎక్స్)లో ఫొటోలు పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రధాని...
జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అర్చకుల బృందానికి వారణాసికి చెందిన 86 ఏళ్ల వేద కర్మకాండ్(ఆచారాలు) పండితుడు, పండిట్ లక్ష్మీ కాంత్ మధురనాథ్ దీక్షిత్ నాయకత్వం వహించనున్నారు. జనవరి...
వచ్చే నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. 2024 జనవరి 22న అయోధ్య నగరంలో దీపాల పండుగతో మరోసారి రామాలయంలో రామ్ లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. సాధువులు, భక్తుల సమక్షంలో ప్రధాని...
పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శనివారం శ్రీవారిమెట్టు వద్దనున్న పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం7 గంటలకు శ్రీదేవి, భూదేవీసమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన...
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. థానే రూరల్...