News

News

శబరిమలలో దర్శన సమయం పెంపు

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు(టీడీబీ)ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు,...
News

శ్రీశైలంలో కార్తిక దీపారాధనలు భారీగా తరలివచ్చిన భక్తులు

కార్తికమాసంలో చివరి కార్తిక సోమవారం కావడంతో రెండు రాష్ట్రంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చివరి సోమవారం కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు...
News

370 అధికరణం రద్దుపై నేడు తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాలుగా...
News

ఆదివారం ఆ ఊళ్లో మాంసాహారం నిషేధం ఎందుకంటే!

ఆదివారం వస్తే చాలు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడితే.... ఇక్కడి ఊరివాళ్లు మాత్రం మాంసాహారం తీసుకోకుండా, మద్యం ముట్టకుండా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడికి పైకప్పు అంటూ లేకపోవడం, నేలపైన ఉండే స్వామి విగ్రహం... ఈ గుళ్లో ప్రత్యేకతలు. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప...
News

తిరుపతి గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కార్తీక మాసంలో చివ‌రి ఆదివారాన్ని పురస్కరించుకొని తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 గంట‌ల‌కు ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు తిరుమంజ‌నం నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉభ‌య‌నాంచారుల‌తో...
ArticlesNews

బడిలో రామాయణ, భారతాలు

జాతీయ విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ`2020) కింద పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి.) సంకల్పించింది. ఇందులో భాగంగా పాఠశాలల స్థాయి సాంఘిక శాస్త్ర విభాగంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై తగిన...
News

పశువుల కొట్టాల్లా పాకిస్థాన్ లోని హిందూ ఆలయాలు

ఆలయాలు అంటే.. కేవలం దేవుడు, దైవభక్తికి నిలయాలే కాదు.. ముక్తిపథమార్గానికి సాధనాలుగా పేర్కొనబడ్డాయి. ఒకప్పుడు భారత్ లో అంతర్భాగంగా ఉన్న నేటి పాకిస్తాన్ లో ఎన్నో చారిత్రక ఆలయాలున్నాయి. కానీ దేశవిభజన తర్వాత అది ముస్లీం పాలకుల చేతుల్లోకి వెళ్లిపోవడం.. అక్కడ...
News

కాశీ విశ్వనాథ ఆలయాన్ని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు, రెండేళ్లలో ఎందరంటే?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ఆలయాన్ని గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ లో కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ కారిడార్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి...
News

విశాఖలో నౌకాదళ దినోత్సవ వేడుకలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరి­గిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నిర్వహించే నౌకాదళ దినోత్సవం-నేవీ డేని ఈ రోజు విశాఖలోని తూర్పు నౌకా­దళ ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మిచాంగ్‌ తుపాను కారణంగా ఈ నెల 4న∙జరగా­ల్సిన వేడు­కల­ ను 10కి...
1 1,450 1,451 1,452 1,453 1,454 2,482
Page 1452 of 2482