News

ArticlesNews

ఐక్యతకు బలం చేకూర్చిన తీర్పు!

ఆర్టికల్‌ ‘370, 35ఎ’ల రద్దుపై భారత సర్వోన్నత న్యాయస్థానం డిసెంబరు 11న ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను నిర్ద్వంద్వంగా సమర్థించింది. ఈ మేరకు 2019 ఆగస్టు 5 నాటి నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను మరింత పటిష్ఠం చేసేదే తప్ప...
ArticlesNews

ఆర్టికల్‌ 370 ఏంటి? ఎందుకు రద్దయింది?

కేంద్రంలోని ప్రభుత్వం 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని తాజాగా సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్‌ 370 ఏంటి? ఆది నుంచి ఎందుకు వివాదాస్పదమైంది? ఎందుకు రద్దయింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌...
News

అయోధ్యలో రాముడి చరిత్ర తెలిపేలా శోభాయాత్ర

శ్రీరాముడి జీవితంలో కీలక ఘట్టాలను తెలియజేసే విధంగా విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17న సుమారు 100 విగ్రహాలతో శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. వారం...
News

నేటి నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు

పల్నాటి వీరారాధన ఉత్సవాలు మంగళవారం నుంచి ఐదు రోజులపాటు రణక్షేత్రం కారెంపూడి (కార్యమపూడి)లో ప్రారంభం కానున్నాయి. క్రీ.శ.1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో అమరులైన వీరులను పల్నాటి వీరుల వారసులు వంశపారంపర్యంగా ఏటా రణక్షేత్రానికి తరలివచ్చి స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు...
News

ఐఎన్‌ఎస్‌ డేగాలో ‘ఈగల్స్‌’ వార్షికోత్సవం

తూర్పు నావికా దళానికి చెందిన నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం ‘ఈగల్స్‌’ 43వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కేంద్రం పూర్వపు నేవల్‌ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఈగల్స్‌ 333 ఉన్నతమైన సేవలను అందించినట్టు నేవీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో...
News

మహారాష్ట్రలో ‘శ్రీరామునికి రెండు నూలు పోగులు’ ఉద్యమం

మహారాష్ట్రలోని పూణెలో ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ (శ్రీరామునికి రెండు నూలుపోగులు) ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరామునికి వస్త్రాలు సిద్ధం చేసేందుకు వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులకు ఉపక్రమించారు. ఈ ఉద్యమ ప్రచారం 13...
News

17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14 వరకు పెద్ద జీయ్యంగార్‌ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేపట్టనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెరియకోయిల్‌ కేల్వి...
News

సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి

జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తిని తగిన సమయంలో కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. ప్రధాని నేతృత్వంలో సరికొత్త, అభివృద్ధి చెందిన కశ్మీర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును, జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లును రాజ్యసభ సోమవారం...
News

శుక్రవారం ఎక్స్‌ట్రాలకు రాజ్యసభలో కత్తెర

రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తొలగించారు. రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని తొలగిస్తూ రాజ్యసభ నిబంధనలలో మార్పు...
News

ఫ్రాన్స్‌లో తమిళ కవి తిరువళ్ళువార్ విగ్రహావిష్కరణ

మనదేశానికి చెందిన ఆధ్యాత్మిక వేత్తలను, ఆయుర్వేదాన్ని, యుద్ధ వీరులను ప్రపంచంలో అనేక దేశాలకు చెందిన ప్రజలు గౌరవిస్తారు. వారి జీవిత గాథలను తమ దేశ ప్రజలకు తెలియజేస్తారన్న సంగతి తెలిసిందే.. తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు తిరువళ్ళువార్...
1 1,448 1,449 1,450 1,451 1,452 2,482
Page 1450 of 2482