News

News

‘ముస్లింల తరఫున ప్రధానికి స్వాగతం పలుకుతాం- అయోధ్యలో ఎన్నడూ లేని అభివృద్ధి’

త్వరలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులపై బాబ్రీ మసీదు కేసులో ముస్లింపక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్​ హషీమ్ అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య నగరానికి వచ్చే అతిథులకు ముస్లింల తరఫున స్వాగతం పలికేందుకు సిద్ధంగా...
ArticlesNews

కాలస్వరూపమే మకర సంక్రాంతి

మన పూర్వులు సూర్య సంచారాన్ని రెండుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉంటే దక్షిణాయనం అన్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అలా ప్రవేశించడానికి పట్టే కాలం...
News

సీతారాముల బ్యాంక్.. రామ నామాలు డిపాజిట్.. పుణ్యం మీ సొంతం!

ఊళ్లలో.. డబ్బు దాచుకుని, లోన్లు తీసుకునే బ్యాంక్​ను మీరు చూసుంటారు. కానీ, రాముడి పేరుతో ఏర్పాటై.. రామ నామాలను డిపాజిట్లుగా తీసుకునే బ్యాంక్​ గురించి మీకు తెలుసా? అవును.. ఈ బ్యాంక్ ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో ఉంది. శ్రీరామ నవమి రోజున పెద్ద...
News

లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం

రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలించిందని బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ (96) అభిప్రాయపడ్డారు. ‘శ్రీరామ మందిరం : నెరవేరిన దివ్య...
News

సాధువులపై మూకదాడి..ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌లో గంగాసాగర్‌ మేళాకు బయల్దేరిన ముగ్గురు సాధువులను స్థానికులు చితకబాదడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి అని భాజపా ఆరోపించింది. ‘‘గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారు. అధికార టీఎంసీ పార్టీ మద్దతుతో కొందరు ఇలాంటి దుర్మార్గాలకు...
News

భృంగి వాహనంపై మల్లన్న విహారం

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజైన శనివారం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భక్తులకు భృంగి వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం...
News

‘తితిదేలో త్వరలో విమానాశ్రయ స్థాయిలో తనిఖీలు’

తిరుమలలోని ప్రధాన ప్రాంతాలతో పాటు అలిపిరి వద్ద విమానాశ్రయ స్థాయిలో తనిఖీలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తితిదే చీఫ్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌వో) నరసింహకిశోర్‌ తెలిపారు. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో డ్రోన్‌ ఎగురవేసిన వ్యక్తి సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌ స్థాయిలో...
News

రామమందిరం పేరుతో మీకు వాట్సాప్​లో ఈ మెసేజ్​ వచ్చిందా? అయితే తస్మాత్​ జాగ్రత్త !

సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై వాళ్ల దృష్టిపడింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని...
News

ప్రపంచంలోనే మేటి చెఫ్.. అయోధ్యలో ప్రసాదం తయారు చేసేది ఆయనే..!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 వ తేదీన అత్యంత వైభవంగా జరగనుంది. రాముడు జన్మించిన అయోధ్యలో రాముని ఆలయాన్ని చూడాలన్న ఎందరో భక్తుల కల నెరవేరనుంది. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీరామ మందిరంలో 7000 కిలోల...
News

అయోధ్యలో ‘ప్రాణప్రతిష్ఠ’కు పటిష్ఠ భద్రత..డ్రోన్లు, 10 వేల సీసీటీవీ కెమెరాలు

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ - డ్రోన్‌...
1 1,406 1,407 1,408 1,409 1,410 2,482
Page 1408 of 2482