News

News

అయోధ్యలో ‘ప్రాణప్రతిష్ఠ’కు పటిష్ఠ భద్రత..డ్రోన్లు, 10 వేల సీసీటీవీ కెమెరాలు

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు, 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఏదైనా అనధికార డ్రోను కనిపిస్తే వెంటనే స్పందించేలా యాంటీ - డ్రోన్‌...
ArticlesNews

భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

మన తెలుగువారు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు...
News

తిరుమలలో డ్రోన్‌ కలకలం

తిరుమలలో భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ను ఎగురవేయడం కలకలం సృష్టించింది. హరియాణాకు చెందిన దినేష్‌ కుటుంబసభ్యులతో కలిసి కారులో తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం కారులో కిందకు దిగుతూ.. 53వ మలుపు వద్ద డ్రోన్‌ను ఎగురవేసి శ్రీవారి మోకాలి మెట్టు, నడకమార్గం,...
News

రాముడి కోసం మోదీ 11 రోజులు దీక్ష..అనుష్ఠానంలో ఏం చేస్తారంటే?

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు...
News

కాషాయం కమ్ముకొన్న అయోధ్య

రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సమీపిస్తున్న నేపథ్యంలో అయోధ్యలో శ్రీరాముడు, హనుమంతుడి చిత్రాలు, ‘జై శ్రీరాం’ నినాదాలు ఉన్న కాషాయ జెండాలకు డిమాండు బాగా పెరిగింది. జనవరి 22న ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ...
News

ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీపై ఎల్‌కే అద్వానీ ప్రశంసల జల్లు.. అయోధ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ కురువృద్ధుడు!

రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందని,...
News

జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో...
News

19ఏళ్లకే సన్యాసినిగా మారుతున్న చిత్తూరు యువతి.. మోక్షం కోసం విలాసాన్ని త్యజించి..

చిత్తూరుకు చెందిన రాజస్థానీ జైన్ మార్వాడీ స్వర్ణకారుడి 19 ఏళ్ల గ్రాడ్యుయేట్ కుమార్తె శ్రీమతి యోగితా సురానా హైదరాబాద్‌లో సన్యాసినిగా మారనున్నట్టు ప్రకటించారు. 19ఏళ్ల యువతి జైన సన్యాసినిగా మారుతున్నారు జీవితంలో అన్ని కోరికలు, అనుబంధాలు త్యజించి సన్యాసిగా ఉండేందుకు నిర్ణించుకున్నట్లు...
News

అన్నపూరణి చిత్రంలో రాముడిని అగౌరవపరచారంటూ నయనతారపై కేసు నమోదు

ప్రముఖ నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన అన్నపూరణి చిత్రంలో శ్రీరాముడిని అగౌరవ పరిచారని, ఈ సినిమా ద్వారా లవ్ జిహాద్‌ని ప్రచారం చేశారంటూ హిందూ సేవా పరిషత్ చేసిన పిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ పోలీసులు కేసు నమోదు...
News

‘అయోధ్య’ బొమ్మతో వెండి ఉంగరం

గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22 రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్‌గా తయారుచేసిన ఈ ఉంగరం ధర మార్కెట్లో రూ.8,600 ఉంది. కొంత బంగారం...
1 1,407 1,408 1,409 1,410 1,411 2,482
Page 1409 of 2482