News

News

దేవుళ్ల విగ్రహాలపై రసాయనాల ప్రయోగం

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలతోపాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు జల్లడంతో గురువారం రాత్రి కలకలం రేగింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఆలయంలో గర్భగుడి ప్రధాన ద్వారం...
News

వచ్చే 14 నెలల్లో 30 ప్రయోగాలు

రోదసి రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. రానున్న 14 నెలల్లో మన దేశం దాదాపు 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు ‘ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా...
News

అక్రమ మదర్సా, మసీదు కూల్చివేత : పోలీసులు, కార్మికులపై ముస్లింల రాళ్ల దాడి

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పోలీసులతో పాటు మదర్సాను కూల్చివేయడానికి వచ్చిన మునిసిపల్‌ కార్మికులపై స్థానిక ముస్లింలు రాళ్లు రువ్వడంతో 60 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు పలు...
News

15న జ్ఞానవాపిలో పూజలపై వారణాసి కోర్టు విచారణ

జ్ఞానవాపి మసీదు భూగర్భగృహంలో పూజలు నిలిపివేయాలని కోరుతూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు ఈ నెల 15న విచారించనుంది. అలహాబాద్‌ హైకోర్టులో ఈ కేసు విచారణ ఈ నెల 12న జరగనుందని, దీంతో జిల్లా...
News

భారత్‌, మయన్మార్‌ మధ్య రాకపోకలను నిలిపివేస్తున్నాం : అమిత్ షా

పొరుగుదేశం మయన్మార్‌ లో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో అక్కడి నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్‌లోకి ప్రవేశించడం ఇటీవల కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక...
ArticlesNews

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతిలో ఏముంది?

భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమల్లోకి తీసుకొస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ యూసీసీని ఆమోదించింది. ఇంతకీ ఆ చట్టంలో ఏముందో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 14 ; మాగంటి అన్నపూర్ణ

1921 మార్చి 31న గాంధీజీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో సహా విజయవాడ విచ్చేశారు. రెండు లక్షలకు పైగా ప్రజలు విచ్చేసిన ఆ మహాసభలో గాంధీజీ ఉపన్యసించడానికి కర్రలతో నిర్మించిన వేదిక పైకి వచ్చారు. ప్రజలు ఆయనను దగ్గరనుండి దర్శించాలనే...
News

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌,...
News

కశ్మీర్‌లో ఉగ్రదాడిలో ఇద్దరు వలస కూలీలు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు అక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి....
1 1,369 1,370 1,371 1,372 1,373 2,481
Page 1371 of 2481