దేవుళ్ల విగ్రహాలపై రసాయనాల ప్రయోగం
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్ల కేశవస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలతోపాటు శఠగోపం, ఆంజనేయస్వామి విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు జల్లడంతో గురువారం రాత్రి కలకలం రేగింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా.. ఆలయంలో గర్భగుడి ప్రధాన ద్వారం...









