News

ArticlesNews

దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో వేటికి అవి చాలా ప్రత్యేకం. అలాంటి వాటిలో దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. విశేష ఖ్యాతి, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది....
News

పునాది లేని దేవాలయం లేపాక్షి ఒక్కటే

పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో ఉన్న పెయింటింగ్స్‌ (చిత్రలేఖనాల)ను భారతీయ శాస్త్రీయ పద్ధతుల్లో శుభ్రపరిచాలని ఇంటాక్‌ (అఖిల భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ ట్రస్టు) చైర్మన్‌ ఎల్‌కే.గుప్తా తెలిపారు. గురువారం సాయంత్రం లేపాక్షి ఆలయాన్ని ఇంటాక్‌ చైర్మన్‌తో...
ArticlesNews

కర్ణాటక సంగీత పితామహుడు, భక్తాగ్రేసరుడు పురందరదాసు

( ఫిబ్రవరి 9 - పురందరదాసు ఆరాధనోత్సవం ) కర్ణాటక పదకవితా పితామహుండని పేరు పొందాడు. కన్నడ భాషలో రాసిన వారి పదాలు ప్రజల నాలుకల పై నాట్య మాడుతుంటాయి.ప్రజల భాషలు ఆడిపాడుకోవడానికి వీలుగా సరళంగా సుబోధకంగా ఉండే పదాలు చెప్పిన...
News

ఆసక్తికరంగా ‘ఆర్టికల్ 370′ ట్రైలర్

బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో ‘ఆర్టికల్ 370’ మూవీ వస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి...
ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతి : మన న్యాయవ్యవస్థ ఏమంటోంది?

ఉమ్మడి పౌరస్మృతిని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది ముస్లిములు. ఆ ఓటుబ్యాంకు తరిగిపోతుందని ఆందోళన చెందే రాజకీయ పక్షాలు ఇన్నాళ్ళూ యూసీసీకి అడ్డం పడ్డాయి. యూసీసీ అమలు చేస్తే తమ మతానికి చెందిన ఆచార సంప్రదాయాలకు అడ్డమంటూ ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు దుష్ప్రచారం...
News

మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న

దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును మరో ముగ్గురు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నర్సింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే...
News

ప్రాచీన సంప్రదాయాలలో ఒక భాగ‌మే ‘ఆధ్యాత్మిక’ – శ్రీ‌ దత్తాత్రేయ హోసబలే జీ

అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయనాల కేంద్రం (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్-ICSS) ద్వారా “భాగస్వామ్య సుస్థిర సమృద్ధి” అనే అంశంపై ఏర్పాటు చేసిన 8వ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స‌ర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం...
News

జీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్ర నుంచి ఈ నెల 17 వ తేదీ న జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు పేర్కొంది. ఆరోజు సాయంత్రం 5...
News

రాష్ట్రంలో రూ.1600 కోట్ల‌తో ఆల‌యాల అభివృద్ధి : దేవ‌దాయ శాఖ మంత్రి

హిందూ ధ‌ర్మం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే విధంగా హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా వార‌, మాసోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామని రాష్ట్ర దేవ‌దాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్య‌యంతో ప్ర‌ముఖ...
1 1,368 1,369 1,370 1,371 1,372 2,481
Page 1370 of 2481