News

News

భవ్య రామమందిర స్వప్నం మోదీ హయాంలో సాకారమైంది: అమిత్ షా

రామమందిర ఉద్యమాన్ని విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు. లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ...
News

అయోధ్యలో IRCTC కొత్త ప్రాజెక్ట్- అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్​తోపాటు డార్మిటరీ రెడీ!

రామనగరి అయోధ్యకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఐఆర్​సీటీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను ఇబ్బందులు కలగకుండా చేపడుతోంది. డార్మిటరీతో అన్ని రాష్ట్రాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోనే ఉండేలా ప్లాజాలు నిర్మిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం...
ArticlesNews

ఉత్తరాఖండ్‌లో మజార్ జీహాద్‌కు కారకులెవరు?

ఉత్తరాఖండ్.. దేవభూమిగా భావించే పుణ్యభూమి అది. అటువంటి దేవభూమి.. ఉత్తరాఖండ్ లో గత కొన్నేళ్ళుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు, అటవీ భూముల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న మసీదులు, మదర్సాలు సమాధులు ( మజార్స్ )...
News

రేపటి నుంచి రథయాత్ర 58 రోజుల పాటు విజయవాడలో రథ యాత్ర

లోకకల్యాణార్థం విజయవాడలోని సూర్యారావుపేటలోని శివజ్ఞాన పీఠంలో ఏప్రిల్ 26న శివ సూర్యుడు, కల్యాణ నవ గ్రహ విగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుందని పీఠం అధిపతి శివాచార్య స్వామి తెలిపారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికీ సూర్య దర్శనం, ప్రతి ఇంటా ఆరోగ్యం...
News

ఇలకైలాస మార్గం.. ఇక్కట్ల ప్రయాణం

దట్టమైన అడవి.. 40 కి.మీ ప్రయాణం.. ఇలకైలాసం (శ్రీశైలం) నడుచుకుంటూ వెళ్లే మార్గం.. మార్చి 1 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనార్థం లక్షల మంది భక్తులు తరలొస్తారు. మండల దీక్ష చేపట్టిన శివస్వాములు, మొక్కుతీర్చుకోవాల్సిన వారు...
News

హథీరాంబాబా భూముల విక్రయంపై సుప్రీం స్టేటస్ కో

తిరుపతిలోని 25 ఎకరాల హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేటస్కో) విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్పీ ఎన్ భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మఠం భూములు అన్యాక్రాంతం...
News

శ్రీశైలం మహాకుంభాభిషేకం.. అమాత్యుని కోసం ముందుగానే ముహూర్తం ?

శ్రీశైలంలో నిర్వహించ తలపెట్టిన మహాకుంభాభిషేకం ముహూర్తం ఓ అమాత్యుని కోసం ముందుకు జరిగింది. పీఠాధిపతులు పేర్కొన్న ముహూర్తాల కంటే అమాత్యుని సూచనకే దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ఈ క్రతువు పూర్తిచేసి, తన ఆధ్వర్యంలోనే జరిపించానని చూపేందుకు...
News

ఉత్తరాఖండ్ హల్ద్వానీలో హింస ఘటన: ఆరుకు చేరిన మృతులు

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సందర్భంగా చోటుచేసుకున్నహింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు సహా ఏడుగురు చికిత్స పొందుతుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్తతలు...
News

ఎన్నికలకు ముందే సీఏఏ : అమిత్‌ షా

ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ‘‘మన...
News

ఇంద్రకీలాద్రి పై నేటి నుంచి మాఘ మాస పూజలు ; 14న శ్రీ పంచమి వేడుకలు‌

ఈ నెల 10వ తేదీ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై మాఘమాస ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని వైదిక కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 16న రథసప్తమి పర్వదినం, 20న భీష్మ ఏకాదశి, 24న మాఘపూర్ణిమ వేడుకలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల...
1 1,366 1,367 1,368 1,369 1,370 2,481
Page 1368 of 2481