News

News

మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

భక్తుల దర్శనార్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు బద్రీనాథ్‌- కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ(బీకేటీసీ) శుక్రవారం వెల్లడించింది. తీవ్ర మంచు కారణంగా ఆలయాన్ని శీతాకాలంలో మూసివేశారు. గతేడాది యాత్ర...
News

శివలింగాన్ని బూట్లతో తన్నిన ఫారెస్ట్ అధికారి, చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల డిమాండ్

మహా శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్న విశాఖపట్నం బీచ్ లోని నాగ క్షేత్రంలో శివలింగాన్ని బూటు కాళ్ళతో తన్నిన ఫారెస్ట్ ఉద్యోగి చిట్టిబాబు నీ ఉద్యోగం నుంచి భర్తరఫ్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు.విశాఖ బీచ్ రోడ్ లోని జోడుగుళ్ల పాలెం...
News

‘భారత ప్రజలారా క్షమించండి’ : దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

భారత్‌తో దౌత్యవివాదం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. మనదేశంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ఈ దౌత్యవివాదం, బాయ్‌కాట్...
News

రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడిన శైవక్షేత్రాలు

మహా శివరాత్రి ఘడియల్లో రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. శ్రీశైలం, కోటప్పకొండతోపాటు, పంచారామ క్షేత్రాల్లో లింగరూపధరుడైన మహాశివుని దర్శించి భక్తులు పులకించిపోయారు. హరోం..హరా.. శంభో శివ శంకరా అంటూ శివనామస్మరణ చేశారు. శ్రీశైలంలో మల్లికార్జున, భ్రమరాంబికాదేవి కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా...
ArticlesNews

ఫత్వాలకు, బాలలకు సంబంధమేమిటి?

‘‘‌భారతదేశంలో ఇస్లాం యధాతథంగా ఉంది. ఎందుకంటే, ఇస్లాంను భారత్‌ ‌తన గొప్ప వైఫల్యంగా పరిగణంచి చూస్తోంది. తాను పూర్తిగా మతాంతరీకరించిన ఇతర దేశాలలోలాగా ఇస్లాం, భారతదేశంలో ఎప్పుడూ విశ్రమించలేకపోయింది. ఖురాన్‌లో మూలాలు కలిగిన దాని సైద్ధాంతిక కోరలను పీకివేయడాన్ని హిందువుల నేర్చుకొనే...
News

ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌక వార్షికోత్సవం

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధనౌక వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించినట్టు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ నౌక దశాబ్దం కిందట సముద్ర తీర రక్షణ, భద్రత గస్తీ విధుల్లో చేరిందని పేర్కొన్నాయి. అట్లాంటిక్‌, ఇండో- పసిఫిక్‌ సముద్ర ప్రాంతాల్లో పలు...
News

370 రద్దుతో సంకెళ్లు తెగాయ్‌!

రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దుతో జమ్మూకశ్మీరు సంకెళ్లు తెగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వేచ్ఛావాయువులు పీలుస్తోందని.. అభివృద్ధిలో నూతన శిఖరాలను అందుకుంటోందని చెప్పారు. ‘వికసిత్‌ భారత్‌-వికసిత్‌ జమ్మూకశ్మీరు’ పేరిట గురువారం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వద్ద నిర్వహించిన ర్యాలీలో...
News

సింహాచలం అభివృద్ధికి రూ.54.4 కోట్ల కేంద్ర నిధులు

కేంద్ర పథకం ప్రసాద్‌ కింద రూ.54.4 కోట్ల నిధులతో విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. కశ్మీర్‌ నుంచి వర్చువల్‌ విధానంలో శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్వదేశ్‌ దర్శన్‌ 2.0లో...
News

అయోధ్య సందర్శనకు 75 లక్షల మంది

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ సముదాయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు గురువారం వెల్లడించింది. జనవరి 22న జరిగిన రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇప్పటిదాకా దాదాపు 75 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకొన్నట్లు తెలిపారు....
ArticlesNews

భారతదేశంలో మహిళా సాధికారత…

( మార్చి 8 - ప్రపంచ మహిళా దినోత్సవం ) స్త్రీమూర్తి కి ఇచ్చే స్థానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి,ఆ దేశ నాగరికత, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలుస్తుంది. స్త్రీ తత్వానికి యుగయుగాలనుండి ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ.. ఆరాధనా భావంతో...
1 1,320 1,321 1,322 1,323 1,324 2,481
Page 1322 of 2481