News

News

పాకిస్థాన్ లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు – పాల్గొన్న భారతీయ హిందూ యాత్రికులు

ఇండియాలో హిందువులకు అతి పెద్ద పండుగ మహా శివరాత్రి. కానీ, ఈ పండుగను పాకిస్తాన్ లోనూ ఘనంగా జరుపుకొంటారన్న విషయం మీకు తెలుసా..?. అక్కడ మహా శివరాత్రి వేడుకల్లో కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వారూ పాల్గొనటం గమనార్హం. అయితే,...
ArticlesNews

చీకటి అధ్యాయానికి చిరునామా.. సందేశ్ ఖాలీ

సందేశ్‌ఖాలీ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి చిరునామా అది. మనుషులను పీక్కుతినే రాబందుల్లా మారిన ప్రజాప్రతినిధులకు అడ్డా అది. నాటి ముస్లీం పాలకుల సమయంలో జరిగిన ఘోర కలిని కళ్లకు కట్టిన ప్రాంతం అది. ఓ మహిళా ముఖ్యమంత్రి...
News

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ ఘట్టాన్ని వేదపండితులు నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం రోజు ఆహ్వానించిన దేవతలను సాగనంపారు. శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం ఘట్గాన్ని శాస్త్రోక్తంగా...
News

10వేల మంది సైనికుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించిన భారత్

చైనాతో వివాదాస్పద సరిహద్దును పటిష్టం చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహం రచించింది. భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సరిహద్దులో 10,000 మంది సైనికులను సైన్యం మోహరించింది. అయితే దీనిపై ఆర్మీ అధికారులు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉత్తరాఖండ్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌...
News

ఈశా కేంద్రంలో వేడుకగా మహాశివరాత్రి

తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ జ్యోతి వెలిగించి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ సతీమణి సుదేష్‌ ధన్‌ఖడ్‌, సద్గురు జగ్గీవాసుదేవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పాల్గొన్నారు. మహాశివుడి సన్నిధిలో జాగారం...
News

బెంగళూరు బాంబు పేలుడు ఉగ్రవాది అరెస్ట్, ఐసిస్‌తో లింక్‌లు?

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఓ అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది NIA. ఐసిస్ తో లింక్లున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అనుమానిత ఉగ్రవాది మినాజ్ అలియాస్ సులేమాన్ని బళ్లారి సెంట్రల్ జైల్లో...
News

వైవిధ్య భక్తి.. శ్మశానకొల్ల

తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సంప్రదాయ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్ల (మయానసేవ). మహా శివరాత్రి మరుసటి రోజున నిర్వహిస్తారు. పరమశివుణ్ని అవమానించిన దక్ష మహరాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. పరమశివుని ఝటాఝూటాలైన అంకాళ...
ArticlesNews

మల్లేశ్వరుని రథోత్సవం.. విజయవాడకే తలమానికం

శ్రీ కన్యకాపర మేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏటా జరిగే మల్లేశ్వరుని రథోత్సవం విజయవాడ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. నగర వాసులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తుంటారు. శతాబ్దంన్నర కాలంగా...
ArticlesNews

జిజియా విధించడానికి కన్నడ కాంగ్రెష్‌ ‌తహ తహ

ఇది ఔరంగజేబ్‌, ఇతర ముస్లిం పాలకులు మధ్యయుగాలలో విధించిన జిజియా పన్నుకు ఏమాత్రం తక్కువ కాదు. హిందు వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శిస్తున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం హిందూ ఆలయాలపై పన్నులు విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ ఆలయాల...
News

శివయ్యా.. గంగమ్మ ఏ‘దయ’?

శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గాఘాట్‌కు వచ్చారు. నీరు లేకపోవడంతో అధికారులు నదీస్నానాలకు అనుమతి ఇవ్వలేదు. నదిలోని నీటిని మోటార్ల ద్వారా తోడి ఘాట్‌...
1 1,319 1,320 1,321 1,322 1,323 2,481
Page 1321 of 2481