News

ArticlesNews

భాగవత పారాయణం… పాపహరణం

ఒకసారి శౌనకుడు ‘శ్రీమద్భాగవతాన్ని ఎవరు, ఎవరికి వినిపించారు, అది వినడం వల్ల ప్రయోజనాలేమిటో తెలియజేయండి’ అన్నాడు సూతమహామునిని ఉద్దేశించి. సూతుడు బదులిస్తూ ‘తొలిసారి భాద్రపద మాసం, శుక్ల పక్షం, నవమి తిథి నాడు శుకదేవుడు భాగవతాన్ని పరీక్షిత్తుకి వినిపించాడు. రెండోసారి ఆషాడ...
News

గోవధ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలో గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్‌ఐ బాషావలి తెలిపారు. అందిన ముందస్తు సమాచారంతో బుధవారం సాయంత్రం చెరుకూరు శివారులో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో పశువును కోస్తున్న...
News

రామనవమి యాత్రను అనుమతించం : మద్రాసు హైకోర్టు

తమిళనాడు రాష్ట్రంలో 11 జిల్లాల్లో రామనవమి యాత్రకు అనుమతిని మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఏదైనా ఒక జిల్లాలో యాత్రకు అనుమతించవచ్చని హైకోర్టు సూచించింది. ఎన్నికల భద్రత కారణంగా ఈ ఏడాది రామనవమి యాత్రను అనుమతించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. శ్రీరామనవమి సందర్భంగా...
News

కళల విలువ యువత తెలుసుకోవాలి

సమాజంలో కళలు లేకపోతే జరిగే నష్టమేంటో యువత తెలుసుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ అన్నారు. కళలు మనిషిలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, వాటిపై ఆసక్తి లేనందువల్లే దుర్నీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం రాత్రి సాహితీ...
News

శ్రీశైలంలో ముగిసిన ఉగాది మహోత్సవాలు..

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు నిజారూప అలంకార రూపంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక...
ArticlesNews

కైరుప్పలలో హోరాహోరీగా సాగిన పిడకల సమరం.. వీరభద్ర స్వామికి భద్రకాళీకి వైభవంగా కళ్యాణం..

కర్నూలు జిల్లాలో సంప్రదాయ పిడకల సమరం హోరాహోరీగా సాగింది. వేలాది మంది సమక్షంలో జరిగిన పిడకల సమరం ఉత్కంఠ రేపింది. దశాబ్దాల కాలం నాటి పిడకల సమరం.. ఈసారి కూడా వైభవంగా జరిగింది. భద్రకాళి, వీరభద్రస్వామి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి...
News

మావోలు మూసివేసిన రామాలయాన్ని తెరిచి .. 21 ఏళ్ల తర్వాత పూజలు చేసిన జవాన్లు

500 ఏళ్ల తర్వాత రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుపుకుంది. రామాలయ ప్రారంభోత్సం అత్యంత ఘనంగాజరుపుకుంది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు గత 21 ఏళ్లుగా మూతబడి ఉన్న...
ArticlesNews

సమ సమాజ నిర్మాణ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

(ఏప్రిల్ 11 - జ్యోతిరావు ఫూలే జయంతి) తరతరాల అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి...
1 1,268 1,269 1,270 1,271 1,272 2,480
Page 1270 of 2480