News

News

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం విశ్వంలోనే లేదు : అమెరికా ప్రశంసలు

భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని అభివర్ణించింది. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో సువ్యవస్థితంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ విధానం అత్యంత ప్రత్యేకమైందని వైట్‌ హౌజ్‌ పేర్కొంది. భారత్‌ కంటే శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం...
News

ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం : సీఎం యోగి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మరో కొన్ని నెలల్లో భారత్‌లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం పాల్ఘర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న...
News

ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి జాతీయ సదస్సు

తమిళనాడులోని కాంచీపురం సమీప ఏణాత్తూర్‌లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా ఆయన పాదయాత్ర సమయాల్లో తయారు చేసిన గ్రంథాలకు సంబంధించి సంస్కృత, భారత కళాచారం విభాగాల తరఫున మూడురోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి గ్రంథాలయ భవనంలో జరిగింది. కంచి కామ కోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కులపతి వి.కుటుంబశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నరు ఆర్‌.ఎన్‌.పాల్గొని మాట్లాడారు. శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేశారు. సదస్సులో పాల్గొన్న వారికి తొలుత గవర్నర్‌ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నిలువెత్తు భారీ ఆదిశంకరుడి విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు...
News

శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి సారె

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సారె పంపారు. శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ గంగమ్మ గుడికి వెళ్ళి సారె అందజేశారు.తిరుప‌తి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారు. జాతర సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ తల్లికి సారె సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది....
News

చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు

విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్‌ మైక్రో ఎంటర్‌ప్రైజస్‌ విభాగంలో ఉమెన్‌ ఎక్సెంప్లర్‌ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్‌లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు....
ArticlesNews

దేశీ గోమూత్రం పై పేటెంట్ భారత్ దే, బాగా కృషి చేసిన “గో విజ్ఞాన్ అనుసంధాన కేంద్రం”

మన భారత దేశ ఆధారభూతమైన విషయాలపై చాలా మంది పేటెంట్‌ హక్కులు పొందాలని సర్వదా ప్రయత్నాలు చేస్తుంటారు. భారతీయులు బాగా ఆరాధించే వేప చెట్టుపై విదేశీయులు పేటెంట్‌ పొందారు. దీనిని గమనించిన నాగపూర్‌ పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో వున్న...
News

స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?

అయ్యప్ప దీక్షకు శబరిమల ఎంత ఫేమసో, శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పచ్చు. ఈ ప్రసాదానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫేమస్ అయిన ప్రసాదాన్ని పంపిణీ చేయద్దంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. సుమారు...
News

మే 27 నుండి 29వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుండి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు...
News

కులశేఖర పట్టణంలో ‘స్పేస్‌ పార్క్‌’

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్‌ పార్క్‌’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్ష శాఖలో అగ్రదేశాలైన అమెరికా, రష్యా,...
ArticlesNews

పోగొట్టుకున్న చోటే…

ఒక వృద్దుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి 'తాతా, ఎం. వెతుకుతున్నావు?' అని అడిగాడు బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది.ఎంత వెతికినా దొరకడం లేదు' అన్నాడు.'తాత ఎక్కడ పడింది"...
1 1,213 1,214 1,215 1,216 1,217 2,480
Page 1215 of 2480