తమిళనాడులోని కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా ఆయన పాదయాత్ర సమయాల్లో తయారు చేసిన గ్రంథాలకు సంబంధించి సంస్కృత, భారత కళాచారం విభాగాల తరఫున మూడురోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి గ్రంథాలయ భవనంలో జరిగింది. కంచి కామ కోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కులపతి వి.కుటుంబశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.పాల్గొని మాట్లాడారు. శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేశారు. సదస్సులో పాల్గొన్న వారికి తొలుత గవర్నర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నిలువెత్తు భారీ ఆదిశంకరుడి విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు
361views
You Might Also Like
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు: ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలి : గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ
3
న్యూఢిల్లీ: హిందూ దేవతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ...
మహారాష్ట్రలో అల్-హలీమీ ఫౌండేషన్ కేసు: 14 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏటీఎస్
5
మహారాష్ట్రలోని బార్షిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్-హలీమీ ఫౌండేషన్కు సంబంధించిన కేసులో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కోర్టులో 14,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛారిటీ...
హింస, వేధింపులతో విసిగిపోయాను.. లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ భార్య
29
ఆర్గనైజేషన్ అంతర్గత వేధింపులు, గ్రామస్థులపై శ్రేణులు జరుపుతున్న అనవసర హింసతో విసిగిపోయానని చెబుతూ ఒక కీలక మహిళా మావోయిస్ట్ నేత ఝార్ఖండ్లోని గిరిడీ పోలీసుల ఎదుట లొంగిపోయారు....
ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించిన VHP కేంద్రీయ ప్రబంధ సమితి బైఠక్
39
విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రీయ ప్రబంధ సమితి రెండు రోజుల సమావేశం జూలై 19-20, 2026 తేదీల్లో ఛతర్పూర్లోని తేరాపంథ్ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి...
జగన్నాథుడి ఆభరణాల లెక్కింపు పూర్తి!
45
ఒడిశా పవిత్ర పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆభరణాల భాండాగారం రత్నభాండార్ ప్రత్యేక లెక్కింపు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రఖ్యాత పూరి జగన్నాథ యాత్ర ముగిసి జగన్నాథ,...
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు : సుప్రీంకోర్టు
47
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు హితవు పలికింది. కోర్టులు రాజకీయ...





