తమిళనాడులోని కాంచీపురం సమీప ఏణాత్తూర్లోని పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం ప్రాంగణంలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆదిశంకరుడి 2500వ వార్షిక ముక్తి పొందిన దినోత్సవం సందర్భంగా ఆయన పాదయాత్ర సమయాల్లో తయారు చేసిన గ్రంథాలకు సంబంధించి సంస్కృత, భారత కళాచారం విభాగాల తరఫున మూడురోజుల పాటు కొనసాగే జాతీయ సదస్సు ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం ఇక్కడి గ్రంథాలయ భవనంలో జరిగింది. కంచి కామ కోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో విశ్వవిద్యాలయ కులపతి వి.కుటుంబశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.పాల్గొని మాట్లాడారు. శంకర విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేశారు. సదస్సులో పాల్గొన్న వారికి తొలుత గవర్నర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని నిలువెత్తు భారీ ఆదిశంకరుడి విగ్రహానికి పుష్పాంజలి నిర్వహించారు
353views
You Might Also Like
రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
4
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం...
AI సాంకేతికతతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న క్రైస్తవ సంఘాలు
20
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు....
తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
37
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు....
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
32
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం...
రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు
37
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్...
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
38
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...





