టీటీడీ ఆలయాలను ప్రక్షాళన చేయాలి
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో హిందూ మతం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వాటిపై చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయాలని సాధు పరిషత్ ప్రతినిధి శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా...









