రాంచీలో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్ శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సమావేశంలో సంస్థకు చెందిన ప్రధాన నేతలందరూ పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ -ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్కార్యవాహ...









