News

News

ఆగస్టులో భారత్‌ గౌరవ్‌ యాత్రకు రెండు రైళ్లు

ఉత్తరాఖండ్‌ యాత్ర, జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రలకు భారత్‌ గౌరవ్‌ యాత్ర స్పెషల్‌ రైళ్లను ఆగస్టు నెల 4,8 తేదీలలో నడపనున్నట్టు ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
News

‘అతి ప్రాచీన సాహిత్య కళ అవధానం’

అతి ప్రాచీనమైన సాహిత్య కళ అవధాన ప్రక్రియ అని విశాఖలోని మౌనానంద తపోవన ఆశ్రమానికి చెందిన రామానంద భారతి స్వామి అన్నారు.శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో వైజయంతి ఉత్సవ మండపంలో ద్విశతావధాన కళావిలాస...
News

రత్నభాండాగారం తెరిచేందుకు తేదీ నిర్ణయం…

ఒడిశాలోని శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జస్టిస్ బిశ్వనాథ్‌ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయనసంఘం ఈ నెల 14న భాండాగారం తెరవడానికి నిర్ణయించింది. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. శ్రీక్షేత్ర పాలకవర్గం ఆమోదం మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు...
News

జామూన్ పండ్లు తెంపుతున్న హిందూ మైనర్ విద్యార్థులపై మౌల్వీ దాడి.. గొంతు నులిమి చంపే ప్రయత్నం

మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలో ఓ మౌల్వీతో పాటు తన సహచరుడు రాక్షసత్వాన్ని చూపించారు. ఓ మైనర్‌ హిందూ బాలుడిపై తీవ్రంగా, అతి క్రూరంగా దాడి చేశాడు. రెండు రోజుల క్రితం దర్ఘర్‌ అనే ప్రాంతం సమీపంలో హిందూ విద్యార్థులు జామూన్‌ పండ్లను...
News

త్రిపురలో పట్టుబడిన బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదార్లు

ఈశాన్యరాష్ట్రం త్రిపురలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో 16మంది చొరబాటుదార్లు పట్టుబడ్డారు. వారిలో కొందరు బంగ్లాదేశీయులు కాగా మరికొందరు రోహింగ్యా ముస్లిములు ఉన్నారు. రైల్వే పోలీసులు, బిఎస్ఎఫ్ జవాన్లు ఆ చొరబాటుదార్లను అదుపులోకి తీసుకున్నారు. జులై 11 అర్ధరాత్రి వేళలో అగర్తలా రైల్వే...
News

సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవం

అన్నమయ్య జిల్లా నందలూరులో బాహుదా నదీ తీరాన విరాజిల్లుతున్న సౌమ్యనాథ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. గర్భాలయంలో ఏడడుగుల ఎత్తు ఉండే స్వామి విగ్రహాన్ని నూట యాభై అడుగుల దూరం నుంచి చూస్తున్నా కళ్లముందే సాక్షాత్కారమైనట్లు ఉంటుంది. అన్నమయ్య కొంతకాలం...
News

అన్నప్రసాద కేంద్రం ఆధునికీకరణకు అడుగులు

శ్రీవారి దర్శనార్థం పెద్దఎత్తున తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విరివిగా అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా అన్నప్రసాదంపై భక్తుల ఆరోపణల నేపథ్యంలో నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు ముందుగా అన్నప్రసాదం నాణ్యతపై దృష్టిసారించారు. దీంతో...
News

సేంద్రీయ సేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు

ఎరువులు, పురుగుమందులతో పనిలేకుండా సాంప్రదాయ విత్తనాలతో సాగు విధానాలను ప్రోత్సహించినందుకు రైతు సాధికార సంస్థకు, రైతు నెట్టెం నాగేంద్రమ్మకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్ అవార్డు దక్కింది. ఏపీ సమాఖ్య ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించినందుకు ఏపీసీఎన్‌ఎఫ్ ఈ అవార్డు దక్కించుకుంది. రైతు సాధికార సంస్థ...
News

ఇక నుండి జూన్ 25 వ తేదీని ‘‘రాజ్యాంగ హత్య దినం’’ గా పాటిస్తాం : కేంద్రం ప్రకటన

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కాంగ్రెస్‌ పాలనలో ఎమర్జెన్సీ విధించిన జూన్‌ 25 వ తేదీని ‘‘రాజ్యాంగ హత్య దినం’’ గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని...
News

అనాథ యువతి దత్తత.. పెళ్లిపల్లకీ మోసిన పోలీసులు

ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్‌కు చెందిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అనాథ యువతిని దత్తత తీసుకొని ఘనంగా పెళ్లి చేశారు. తోటి పోలీసు సిబ్బంది ఆయనకు సాయం చేశారు. ఆమె పెళ్లికి ఆర్థికంగా అండగా నిలిచి, సొంత సోదురుల్లా పెళ్లికుమార్తె పల్లకీని మోశారు. ధార్చుల...
1 1,153 1,154 1,155 1,156 1,157 2,479
Page 1155 of 2479